జాతీయం

భారీగా పెరిగిన జిఎస్టీ వసూళ్లు

28శాతం అధిక రాబడి వచ్చినట్లు కేంద్రం వెల్లడి న్యూఢల్లీి,అగస్టు1 జ‌నంసాక్షిః  జీఎస్టీ వసూళ్లు మరోసారి రికార్డు సృష్టించాయి. జులై 2022 నెలలో అత్యధికంగా లక్షా 48వేల 995 కోట్ల రూపాయల …

అధీర్‌ రంజన్‌ ఎపిసోడ్‌తో సమస్యలు పక్కకు

చర్చకు అవకాశం లేకుండా చూస్తోన్న అధికార పక్షం న్యూఢల్లీి,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  గతంలో ఎలాంటి సమస్య అయినా చర్చలకు విపక్షాలను అనుమతించేవారు. జవాబులతో పాలకపక్షం పూర్తిగా సంసిద్ధమైరావడం కూడా జరిగేది. …

పార్థా ఛటర్జీకి దండిగా మమత అండదండలు

ఆమె వెనకుండి చక్రం తిప్పేదీ ఛటర్జీయే అవినీతి వ్యవహారంపై నోరు మెదపని శివంగి మమత కనుసన్నల్లోనే అవినీతి అంటూ లెఫ్ట్‌ నేతల విమర్శలు కోల్‌కతా,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః  బెంగాల్లో అవినీతి …

మంకీపాక్స్‌ తొలి మరణంతో అప్రమత్తం

అనుమానిత కేసుల్లో వైద్యపరీక్షలు తిరువనంతపురం,ఆగస్ట్‌1 జ‌నంసాక్షిః దేశంలో మంకీపాక్స్‌తో తొలి మరణం నమోదు కావడంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. ఇలాంటి కేసులను సత్వరం గుర్తించిచికిత్సలు అందించాలని రాష్టాల్రకు …

సీఎం మమతా బెనర్జీ మంత్రివర్గం సమావేశం

కోల్‌కతా: సీఎం మమతా బెనర్జీ తన కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరిస్తారని ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో సోమవారం మంత్రివర్గం సమావేశం కానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ భేటీ జరగనుంది. అయితే …

పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్య

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం  ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు …

దేశంలో 16,464కు త‌గ్గిన‌ కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గాయి. ఆదివారం 19,673 కేసులు నమోదవగా, తాజాగా ఆ సంఖ్య 16,464కు తగ్గింది. దీంతో మొత్తం కేసులు 4,40,36,275కు చేరాయి. ఇందులో …

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త

రూ.44.50 తగ్గిన వాణిజ్య సిలిండర్‌ ధర   న్యూఢిల్లీ: ఇప్పటికే నిత్యవసరాల సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వారికి కాస్త ఊరట కలిగించేలా కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు …

మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతూ భయాందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్ కట్టడి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై నిఘా పెట్టేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు అధికార …

ఢల్లీిలో మళ్లీ పాతవిధానంలో లిక్కర్‌ అమ్మకాలు

న్యూఢల్లీి,జూలై30(జనంసాక్షి): ఢల్లీిలోని ఆమ్‌ ఆద్మీ సర్కార్‌ మళ్లీ పాత లిక్కర్‌ విధానాన్ని అమలు చేయనున్నది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఆ విధానం అమలు అవుతుందని డిప్యూటీ …