జాతీయం

కరోనా నిధుల మళ్ళింపు వ్యవహారం

తిరిగి బదిలీ చేయాలని ఎపికి సుప్రీం ఆదేశం న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ లో కోవిడ్‌ నిధులు పక్కదారి పట్టించడంపై సుప్రీం ఆగ్రహం వయక్తం చేసిది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు …

పార్లమెంట్‌ సమావేశాలు అతి ముఖ్యమైనవి

సమావేశాల సందర్బంగా విూడియాతో ప్రధాని మోడీ న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి : పార్లమెంట్‌ సమావేశాలు చాలా ముఖ్యమైనవన్న ప్రధాని మోడీ సభ్యులంతా చర్చల్లో పాల్గొనాలన్నారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు అర్థవంతంగా …

పార్లమెంట్‌ భవనంలో రాష్ట్రపతి ఎన్నిక

తొలుత ఓటేసిన ప్రధాని మోడీ తరవాత ఓటేసిన మంత్రులు, ఎంపిలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి ):రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది. తొలుత ప్రధాని మోడీ తన …

అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక

తొలి ఓటు వేసిన మంత్రి కెటిఆర్‌ తెలంగాణ భవన్‌లో మాక్‌ పోలింగ్‌ నిర్వహణ హైదరాబాద్‌,జూలై18(ఆర్‌ఎన్‌ఎ): అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ …

సింగ్రౌలీ మున్సిపల్‌ మేయర్‌గా ఆప్‌ అభ్యర్థి

రాణి అగర్వాల్‌ అనూహ్య విజయం భోపాల్‌,జూలై18(జనంసాక్షి: దేశ రాజధాని ఢల్లీితోపాటు పంజాబ్‌లో అధికారం దక్కించుకున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్యప్రదేశ్‌లో కూడా కాలుమోపింది. సింగ్రౌలీ మున్సిపల్‌ ఎన్నికల్లో …

జగ్‌దీప్‌ ధన్‌కర్‌ రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం న్యూఢల్లీి,జూలై18()జనంసాక్షి: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా జగ్‌దీప్‌ ధన్‌కర్‌ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆమోదించారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్‌ …

ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా

న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్‌ మండేలా జయంతిని పురస్కరించుకుని ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నెల్సన్‌ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వర్ణ వివక్షకు …

అబద్దాలతో అభివృద్ది ప్రచారం

అబద్దాలతో అభివృద్ది ప్రచారం క్షేత్రస్థాయిలో వెక్కిరిస్తున్న నిజాలు బహిరంగ మలవిసర్జన, విద్యుత రంగాల్లో అసత్యాలు లెక్కలు మార్చినంత మాత్రాన దాగని సత్యాలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి):ప్రభుత్వాలు ఉన్నదానికి అతిశయం జోడిరచి …

ప్రజలకు భారంగా పాలకుల నిర్ణయాలు

గుదిబండగా మారిన మోడీ ఆర్థిక విధానాలు సామాన్యులకు దూరంగా బ్యాంక్‌ సేవలు న్యూఢల్లీి,జూలై18(జనంసాక్షి): మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా లేవు. ప్రజలు ఓ …

విపక్షనేతలో స్పీకర్‌ ఓం బిర్లా భేటీ

సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని వినతి న్యూఢల్లీి,జూలై16(జనం సాక్షి ): లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ వర్షాకాల …