జాతీయం

మాల్యాకు మరోమారు ఇడి నోటీసులు

న్యూదిల్లీ,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): బ్యాంకులకు రుణాలు ఎగవేసి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. ఏప్రిల్‌ 9లోగా తమ …

పైవంతెన కూలిన ఘటనలో 27కు చేరిన మృతుల సంఖ్య

కోల్‌కతా : పశ్చిమ్‌బంగా రాజధాని నగరం కోల్‌కతాలో ఫ్లైఓవర్‌ కూలిన ఘటనలో మృతుల సంఖ్య 27కి పెరిగింది. శనివారం శిథిలాల కింది నుంచి మరో మూడు మృత …

రెండోరోజూ తెరుచుకోని శ్రీనగర్‌ ఎన్‌ఐటి

శ్రీనగర్‌,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ)లో క్రికెట్‌ వివాదం కారణంగా రెండోరోజు శనివారం కూడా మూతపడింది. శుక్రవారం విద్యార్థుల మధ్య ఘర్షణ …

కోల్‌కతా క్షతగాత్రులకు రాహుల్‌ పరామర్శ

కోల్‌కతా,ఏప్రిల్‌2(జ‌నంసాక్షి): కోల్‌కతా నగరంలో ఫల్‌ఐ ఓవర్‌  కుప్పకూలిన ఘటనాస్థలాన్ని శనివారం కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పరిశీలించారు. ఈ ప్రమాదంలో గాయపడి కోల్‌కతా వైద్యకళాల, ఆస్పత్రిలో చికిత్స …

‘బాలికా వధు’ ఆనంది ఆత్మహత్య

హిందీ సీరియల్ బాలికా వధులో ఆనంది పాత్ర పోషించిన నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని తన ఇంట్లో ఆమె ఉరేసుకున్నది. ఆమెను కోకిలా బెన్ …

మహిళా వ్యాపారవేత్తకు మత్తుముందు ఇచ్చి..

  న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో అత్యాచార ఘటన వెలుగు చూసింది. ఓ మహిళా వ్యాపారవేత్తను మరో వ్యాపారవేత్త అత్యాచారం చేశాడు. శుక్రవారం కనౌట్ ప్లేస్లోని ఓ హోటల్లో …

మంత్రిగారికి ట్వీట్‌.. 20 నిమిషాల్లో సహాయం

న్యూదిల్లీ: ట్విట్టర్‌ ద్వారా సమస్య తెలియజేస్తే రైల్వే మంత్రిత్వ శాఖ తక్షణమే స్పందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి ఘటనే జరిగింది. రైల్వే …

సీఎంగా ప్రమాణం చేయనున్న మెహబూబా ముఫ్తీ…

శ్రీనగర్ : జమ్ము-కశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ ఈనెల 4న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జమ్ము-కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ …

ఈ ఏడాది ఎండల తీవ్రత ఎక్కువ

న్యూఢిల్లీ: ఈసారి కూడా ఈ సీజన్‌లో ఎండలు మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు సాధారణంగా ఉండేదానికన్నా కనీసం ఒక్క డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా ఉంటాయని …

తాజ్ అందం చూడాలంటే వెయ్యి కొట్టాల్సిందే

ఆగ్రా: భారత దేశంలోని ప్రముఖ పర్యటన ప్రాంతం ఆగ్రా మరింత కాస్ట్లీ పర్యాటక కేంద్రంగా మారనుంది. అక్కడి ప్రాంతాలను సందర్శించాలనుకునేవారు ఇక మరింత మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. …