జాతీయం

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 57 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 22 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి …

ఆత్మహత్యలు పరిష్కారం కావు

ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యపై హేమమాలిని కామెంట్‌ ముంబై ఏప్రిల్‌5 ప్రముఖ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య బాలీవుడ్‌ అలనాటి కథనాయిక, ఎంపి  హేమామాలిని స్పందించారు. ఆమె …

బ్రసస్సెల్స్‌లో సాధారణ పరిస్థితులు

బ్రస్సెల్స్‌,ఏప్రిల్‌5(జ‌నంసాక్షి):  ఆత్మాహుతి దాడులతో మూతపడిన బ్రస్సెల్స్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇప్పుఉడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా పటిష్ట బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. గతంతో పోలిస్తే …

గతిమన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన రైల్వే మంత్రి

ఢిల్లీ: గతిమన్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఈ రైలు ప్రయాణించనుంది. ఢిల్లీ- ఆగ్రాల మధ్య గతిమన్ ఎక్స్‌ప్రెస్ …

‘పనామా లీక్స్‌’లో ఓ ఇండియన్ క్రికెటర్‌!

పలువురి కార్పొరెట్ల బాగోతం రట్టు విదేశాల్లో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి నల్లడబ్బు దాచుకున్న ప్రముఖుల వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇప్పటికే విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ‘పనామా …

కీలక వడ్డీ రేట్ల తగ్గింపు

ముంబై: అంచనాలకనుగుణంగానే ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపో  రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.  మంగళవారం  మొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి …

‘కోహ్లి ఆటను చూడలేకపోయాం’

న్యూఢిల్లీ:టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లిపై శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ టీ 20లో భారత జట్టు విజయాల్లో కీలక  పాత్ర పోషిస్తూ  …

బీసీసీఐపై సుప్రీం ఆగ్రహం

న్యూఢిల్లీ: జస్టిస్ లోథా కమిటీ సూచించిన ప్రతిపాదనలను అమలు చేయడంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఇప్పటివరకూ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం …

నల్ల కుబేరులపై విచారణ చేపట్టండి!

విదేశాల్లో నల్లధనం దాచుకున్న 500 మంది భారతీయులపై విచారణ చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. పనామా పేపర్స్ పేరుతో బయటపడ్డ సంపన్నుల అక్రమ లావాదేవీలను వెలికి …

దళితుడిని పెళ్లాడిందని మోనికను చంపేశారు!

మాండ్యా: కర్ణాటకలో తాజాగా పరువు హత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దళితుడిని పెళ్లి చేసుకుందన్న కారణంతో 19 ఏళ్ల అమ్మాయిని సొంత కుటుంబసభ్యులే కిరాతకంగా చంపేశారు. బాధితురాలిని …