జాతీయం
నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభం నుంచి భారీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోండగా, నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి ట్రేడవుతున్నాయి.
పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టిన వైసీపీ ఎంపీలు
ఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైసీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు.
తాజావార్తలు
- డిఎస్సీ అభ్యర్థులకు భరోసా కల్పిస్తున్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
- 2 లక్షల్లోపే రుణం అయినా మాఫీ కాలె
- భట్టి విక్రమార్క వైఖరిపై కాంగ్రెస్లో గుసగుసలు
- భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
- కోల్కతా ఆర్జికర్ ఆస్పత్రి ఘటన
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- అసెంబ్లీ ఫలితాల్లో ఆప్కు ఆశాభంగం
- హర్యానాలో భాజాపా హ్యాట్రిక్
- జమ్ముకశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా
- 370 రద్దుపై రెఫరెండం
- మరిన్ని వార్తలు