జాతీయం

ఖాట్మండ్‌లో మరోసారి భారీ భూకంపం

రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 7.2గా మోదు నేపాల్‌ కేంద్రంగా భూకంపం న్యూఢిల్లీ, మే 12 : నేపాల్‌ను మళ్లీ భూకంపం వణికించింది. రెండు వారాల క్రితం నేపాల్‌లో …

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు ఇవాళ ఆరంభం నుంచి భారీ నష్టాల్లో కొనసాగుతోన్నాయి. సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా నష్టంలో కొనసాగుతోండగా, నిఫ్టీ 180 పాయింట్లు నష్టపోయి ట్రేడవుతున్నాయి.

ఢిల్లీలో నిలిచిన మెట్రో రైలు సర్వీసులు…

న్యూఢిల్లీ: భూకంపం సంభవించిన నేపథ్యంలో ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. ఇవాళ నేపాల్‌లో రాజధాని ఖాట్మాండ్‌లో సంభవించిన భూకంపం కారణంగా ఉత్తర భారతంలో భూప్రకంపనలు …

పార్లమెంట్ ఆవరణలో ధర్నా చేపట్టిన వైసీపీ ఎంపీలు

ఢిల్లీ: పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ఏపీ ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైసీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు.

ఎన్ హెచ్ 31 పై పోలీసు జీపునుఢీకొన్న ట్రక్

బీహార్: ఎన్ హెచ్ 31 జాతీయ రహదారిపై పోలీసు జీపును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఓవర్ లోడ్ తో …

తీహార్ సెంట్రల్ జైల్లో హత్య

న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్దదైన తీహార్ కేంద్ర కారాగారంలో దారుణ హత్య జరిగింది. అజయ్ అనే ఖైదీని మరో ముగ్గురు ఖైదీలు కిరాతకంగా హత్య చేశారు. సోమవారం మధ్యాహ్నం …

ఢిల్లీలో ట్రాఫిక్ కానిస్టేబుల్ టెర్రర్

ఢిల్లీ: ఢిల్లీలో ఒక ట్రాఫిక్ పోలీస్ చెలరేగిపోయాడు. బందిపోటుని తలపించేలా రోడ్డుపై అరాచకం సృష్టించాడు. సౌత్ ఢిల్లీలో స్కూటీపై ఒక మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి …

మహిళపై ఇటుకతో దాడి చేస్తూ చిక్కిన హెడ్‌కానిస్టేబుల్

ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఓ కానిస్టేబుల్ ఓ మహిళ పైన ఇటుకతో దాడి చేస్తూ కెమెరాకు చిక్కాడు. ఈ దారుణం సోమవారం నాడు జరిగింది. అతను …

నటుడు శశికపూర్ కు దాదాసాహేబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం….

ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు శశికపూర్కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రదానం చేశారు. ఈ రోజు పశ్చిమ ముంబైలోని ఫృధీ …

తమిళనాడు-కర్నాటక సరిహద్దులో హై అలర్ట్…

హొసూరు: అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జే జయలలిత అక్రమాస్తుల కేసులో ప్ర త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టు వెళ్లారు. హై …