జాతీయం

పెన్సిల్, రబ్బర్ దొంగలించాడని… విద్యార్థిని పొట్టనబెట్టుకున్న ప్రిన్స్‌పాల్!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పెన్సిల్, రబ్బర్ దొంగలించడానే కారణంగా ఓ పాఠశాల ప్రిన్స్‌పాల్ మూడో తరగతి చదువుతున్న విద్యార్థిని తీవ్రంగా కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారి …

వినయ్ కుమార్ బంతికి గంభీర్ బ్యాట్ రెండు ముక్కలైంది: యువీ ట్వీట్

కోల్‌కత్తా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8వ ఎడిషన్‌లో తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్ మధ్య ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఒక ఆసక్తికర సంఘటన …

చంద్రగిరి ఎన్‌కౌంటర్‌పై భగ్గుమంటోన్న తమిళనాడు

చెన్నై: చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎన్‌కౌంటర్‌పై తమిళనాడు భగ్గుమంటోంది. ఇరు రాష్ట్రాల సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. అమాయకుల్ని బలిగొన్నారంటూ… తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వరుసగా …

ఖైదీల మధ్య ఘర్షణ: ఒకరి మృతి

ఢిల్లీ: ఢిల్లీలోని తీహార్ జైలులో రెండు వర్గాలకు చెందిన ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఓ ఖైదీ మృతి చెందాడు. బుధవారం రాత్రి ఐదుగురు ఖైదీలు రవీంద్ర …

పూణె ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగ బీభత్సం

వికారాబాద్‌: పూణె నుంచి హైదరాబాద్‌ వస్తున్న పూణె ఎక్స్‌ప్రెస్‌లో గురువారం తెల్లవారుజామున దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. పూణె ఎక్స్‌ప్రెస్‌ శంకరపల్లి- నాగులపల్లి సమీపంలోకి రాగానే రిజర్వేషన్‌ …

లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభం

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల పాజిటివ్ ట్రెండ్ ట్రేడింగ్ ను ప్రభావితం చేస్తోంది. దీంతో ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 90 …

నేటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన

ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ నేటి నుంచి విదేశీ పర్యటన చేయనున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనాడాల్లో మోడీ పర్యటించనున్నారు.  

నేడు సత్యం కేసులో తీర్పు

సత్యంకుంభకోణంలో కేసులో రామలింగరాజుకు దోషిగా కోర్టు తేల్చింది. ఐదున్నరేళ్లుగా సాగిన విచారణ ఇవాళ్టి తీర్పుతో ముగిసింది. రామలింగరాజుతో సహా పది మంది నిందితులపై నేరం రుజువైంది. మూడు …

రధాని యూరప్ టూర్

ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విదేశాలకు ప్రయాణం అవుతున్నారు. ఎనిమిది రోజులపాటు ఆయన యూరప్, ఉత్తర అమెరికాలో పర్యటించనున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, కెనడాలో ప్రధాని పర్యటన కొనసాగనుంది. ప్రధానిగా …

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 191 పాయింట్లు లాభపడి 28,707 దగ్గర ముగిసింది. నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 8,714 దగ్గర క్లోజయ్యింది.