జాతీయం

కోహ్లీ ముసిముసిగా మురిసిపోయాడు

కోల్కతా: ఐపీఎల్ 8 ప్రారంభం సందర్భంగా అభిమానులతోపాటు ఓ క్రికెటర్ కూడా సామాన్య అభిమానిలా తెగ మురిసిపోయాడు. ఆయన ఎవరో కాదు ప్రముఖ భారత క్రికెటర్.. ప్రస్తుత …

అన్ని అత్యవసర సర్వీసులకు 112

పోలీసులకు ఫోన్ చేయాలంటే 100.. అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయాలంటే 101.. అంబులెన్స్ కోసం ఫోన్ చేయాలంటే 102 ఇలా ఏ అత్యవసర …

ముద్ర బ్యాంకును ప్రారంభించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ:  ద మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర బ్యాంకు)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 12 కోట్ల …

‘వికార్ది నకిలీ ఎన్కౌంటర్లా ఉంది’

 న్యూఢిల్లీ: వికారుద్దీన్ ఎన్కౌంటర్పై విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. వికారుద్దీన్ ఎన్కౌంటర్ గతంలో గుజరాత్లో చోటు చేసుకున్న నకిలీ ఎన్కౌంటర్ను పోలి …

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న సుమారు కోటి మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ ను ఆరు శాతం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు …

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు…

ముంబై: నేడు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైంది. బీఎస్‌ఈ-130 పాయింట్లు లాభపడి 28,600 సూచీ వద్ద, నిఫ్టీ-40 పాయింట్లు లాభపడి 8,700 సూచీ వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లపై కేంద్రం ఆరా

న్యూఢిల్లీ: తెలుగు రాష్ర్టాల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లపై కేంద్రం ఆరా తీసింది. ఎన్‌కౌంటర్లపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. జనగాం వద్ద …

అదిరిపోనున్న ఐపీఎల్‌ ఓపెనింగ్‌ సెర్మనీ

క్రికెట్ అభిమానులను కనువిందు చేయడానికి ఏప్రిల్ 8న నుంచి ఐపీఎల్ సీజన్-8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆరంభ వేడుకలకు బాలీవుడ్ తారాగణం హృతిక్ రోషన్, షాహిద్ …

ఎన్ కౌంటర్ ఘటనపై తమిళనాడు సీఎం అత్యవసర భేటీ

చెన్నై: చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ ఘటనపై తమిళనాడు సీఎం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

నీళ్లలోకి దూకి.. అమ్మాయిని కాపాడిన జడ్జి

చండీగఢ్:  సెక్యూరిటీ లేకుండా  మార్నింగ్వాక్కు కూడా  వెళ్లని జడ్జిగారు  అత్యంత సాహసోపేతంగా వ్యవహరించి ఒక బాలికను కాపాడిన ఘటన హర్యానాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  మార్చి 30న …