జాతీయం

డీకే రవి మృతిపై సీబీఐ విచారణ

ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ విచారణకు కర్ణాటక ప్రభుత్వం అంగీకరించింది. ముందుగా సీబీఐ విచారణకు ససేమిరా అన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్యా …

దాసరి ఆస్తుల అటాచ్ మెంట్ కు ఈడీ కసరత్తు..

ఢిల్లీ: సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఆస్తుల అటాచ్‌మెంట్‌కు రంగం సిద్ధమైంది.

ర‌వి కేసు మ‌రో కొత్త‌కోణం

 లవ్ ఫెయిల్యూర్తో చనిపోయారా..?  బెంగళూరు: అనుమానస్పద స్థితిలో మృతి చెందిన కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆయన ప్రేమలో విఫలం …

ఉగ్రదాడులు పాక్ పని కాదట!

పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్రవాదులు జముకశ్మీర్ లో వరుస దాడులు చేస్తుండగా ఆ దేశానికి క్లీన్ చిట్ ఇస్తున్న రీతిలో రాష్ట్ర సీఎం ముఫ్తీ మొహమ్మద్ సయీద్ సాక్షాత్తూ …

బీమా రంగంలోకి భారీగా విదేశీ పెట్టుబడులు

న్యూఢిల్లీ జ‌నంసాక్షి పార్లమెంటులో ఆర్థిక రంగానికి సంబంధించి కీలక బీమా, మైనింగ్, బొగ్గు కేటాయింపుల బిల్లుల ఆమోదం పట్ల ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ సంతృప్తి వ్యక్తం చేశారు. తాజా …

కానిస్టేబుల్ కాల్చిచంపిన మాబోయిస్టులు

ఛత్తీస్‌గఢ్: బీజాపూర్ జిల్లా మిర్తూరు సమీపంలో మావోయిస్టులు తీవ్ర ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ పోలీసు కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. సుకుమా జిల్లా బెజ్జి గ్రామంలో పది …

కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ కేంద్ర మంత్రి దత్తాత్రేయ

న్యూఢిల్లీ, మార్చి 22 : కాంగ్రెస్‌ పార్టీ తీరును కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తప్పుపట్టారు. కాంగ్రెస్‌ పార్టీ కుటిల బుద్ధితో తమ ప్రభుత్వ అజెండాను అడ్డుకోవాలని …

జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల రభస

పాక్‌ ఉగ్రదాడులను నియంత్రించాలి :ముఫ్తీ మహ్మద్‌ జమ్మూ కశ్మీర్‌, మార్చి 22 : సాంబ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాద దాడులను జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ …

ప్రభుత్వం-ఆర్‌బీఐ మధ్య విభేదాలు లేవు: జైట్లీ

ఢిల్లీ: ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. వడ్డీరేట్లు తగ్గించాలని బ్యాంకులపై ఒత్తిడి చేయలేదని పేర్కొన్నారు. బ్యాంకులు ఆర్‌బీఐ …

ముంబయిలోని సేయింట్‌ జార్జ్‌ చర్చ్‌ పై రాళ్లతో దాడి

మహారాష్ట్ర నవీ ముంబయిలోని సేయింట్‌ జార్జ్‌ చర్చ్‌ పై గుర్తు తెలియని దుండగులు రాళ్లతో దాడి చేసారు. మూడు మోటార్‌ సైకిళ్ల పై మాస్కులు ధరంచిన దుండుగలు …