జాతీయం

తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి

కేరళ : కేరళ షోరనూరు రైల్వే స్టేషన్లో శబరి ఎక్స్ప్రెస్లోని తెలుగు అయ్యప్ప భక్తులపై పోలీసులు దాడి చేశారు. దాంతో అయ్యప్ప భక్తులు ఆగ్రహించారు. దీంతో భక్తులంతా …

ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతా: జయప్రద

తిరుమల: ‘‘మొన్నమొన్ననే ఎన్నికలయ్యాయి. ఏ పార్టీలో చేరాలో ఇంకా టైముంది కదా? త్వరలోనే వెల్లడిస్తా’’ అని మాజీ ఎంపీ, సినీనటి జయప్రద అన్నారు. ఆదివారం ఉదయం ఆమె …

ఉత్తరప్రదేశ్లో మ‌ళ్లీ ఘోరం

స్కూలు టీచర్పై సామూహిక అత్యాచారం, దోపిడీ  మైన్పురి : ఉత్తరప్రదేశ్లోని మైన్పురి జిల్లా నగ్లామధు ప్రాంతంలో ఓ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయినిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, …

కోల్‌కతా యువతి కిడ్నాప్‌: సామూహిక అత్యాచారం

కోల్‌కతా : సామూహిక అత్యాచారం ఇల్లు అద్దెకు, కొనుగోలుకు తాజా వివరాలు విూకు అందిస్తాం – క్లిక్‌ చేయండి జైపూర్‌: రాజస్థాన్‌ రాష్ట్రంలోని జైపూర్‌లో దారుణం జరిగింది. …

అమిత్ షా న్యాయవాదికి సుప్రీం జడ్జిగా పదోన్నతి!!

న్యూఢిల్లీ : సుప్రీంకోర్టులోని ప్రముఖ క్రిమినల్ న్యాయవాది ఉదయ్ యు. లలిత్ సుప్రీంకోర్టు జడ్జిగా వెళ్లనున్నారు. ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తరఫున …

మేనమామ కిరాతకం

డబ్బు కోసం అక్క కుమార్తె కిడ్నాప్  రక్త సంబంధాన్ని మరచి  ఉసురు తీసిన దుర్మార్గుడు  సహకరించిన భార్య  నిందితుల అరెస్ట్   బెంగళూరు : ప్రేమాను రాగాలు, …

రైల్వే వ్యవస్థలో ప్రైవేట్ పెట్టుబడులు అనివార్యం

ప్రాజెక్టుల పూర్తికి అవసరమైతే ఎఫ్‌డిఐ: సదానంద గౌడ న్యూఢిల్లీ:భవిష్యత్తులో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) ద్వారా జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం …

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను వదులుకోం: సీతారాం నాయక్

ఢిల్లీ: సీమాంధ్రుల ఒత్తిడికి కేంద్రం తలొగ్గుతున్నదని ఎంపీ ప్రొ. సీతారాంనాయక్ ఆరోపించారు. పోలవరంపై టీఆర్‌ఎస్ ఇచ్చిన నోటీసుతో కేంద్రం వెనక్కి తగ్గిందని చెప్పారు. త్వరలో దీనిపై రాష్ట్రపతిని …

లోక్‌సభను కుదిపేసిన ధరల పెరుగుదల.. రేపటికి వాయిదా!

సోమవారం, 7 జులై 2014   లోక్‌సభ సమావేశాలు మంగళవారానికి వాయిదాపడ్డాయి. ధరల పెరుగుదలపై చర్చ చేపట్టాలని సోమవారం ఉదయం సభా సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఆందోళన …

బ్రిక్స్ దేశాల సమావేశానికి హాజరుకానున్న మోదీ, జైట్లీ

న్యూఢిల్లీ, జూలై 7 : పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బ్రెజిల్ వెళ్లనున్నారు. అక్కడ బ్రిక్స్ సమావేశంలో పాల్గొంటారు. …