జాతీయం

పోలవరంబిల్లుకు అనుమతివ్వొద్దని రాష్ట్రపతినికోరుతాం

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు విషయంలో గిరిజనులను నిరాశ్రయులను చేయ్యొద్దని కోరుతూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశామని టీఆర్‌ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు. ఇంకా ఈ విషయమై …

మణిపూర్‌లో వైద్య విద్యార్థి ఆత్మహత్య?!

ఇంఫాల్: మణిపూర్‌‌లోని మీజోరాం రీజనల్ ఇన్‌స్టి‌ట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విద్యార్థి తన హాస్టల్‌ గదిలో గురువారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గత రాత్రి తన గదిలోకి …

న‌ల్ల‌ధ‌నం మార్కెటింగ్ వ్యవస్థను నిర్మూలించాలి: మోడీ

ఢిల్లీ: న‌ల్ల‌ధ‌నం మార్కెటింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బ్లాక్‌మార్కెట్ కేసుల త్వరిత విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయలన్నారు. దేశంలో …

ఐదేళ్ల బాలుడి హత్య: ఏడుగురికి జీవితఖైదు

అకోలా : ఐదేళ్ల బాలుడిని హత్య చేసిన ఘటనలో ఏడుగురికి స్థానిక సెషన్స్‌‌ కోర్టు జీవిత ఖైదును విధించింది. 2010లో జరిగిన ఈ ఘటనలో కుట్ర, హత్యకు …

మే 17 మన్మోహన్ వీడ్కోలు ప్రసంగం!

న్యూఢిల్లీ : యుపిఎ సంకీర్ణ ప్రభుత్వానికి పదేళ్లపాటు సారథ్యం వహించిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పదవీ విరమణ సందర్భంగా ‘ప్రజలనుద్దేశించి’ వీడ్కోలు ప్రసంగం చేయనున్నారు.లోక్ సభ ఎన్నికల …

గంగా నదిలో పడిన బస్సు..9 మంది మృతి

ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్‌లోని తెహ్రి జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. సంకింధార్‌కు సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి గంగానదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది …

పోలింగ్ రోజున అమేథీలోరాహుల్

ఉత్తరప్రదేశ్ లో అద్భుతం జరిగింది. ఎవరూ ఊహించని విధంగా ఎన్నికల రోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఉన్నారు. గాంధీ-నెహ్రూ కుటుంబం …

విభజనపై స్టేకు సుప్రీం నిరాకరణ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపైన ఈ రోజు సుప్రీంలో వాదనలు ముగిశాయి. వాదనల అనంతరం విభజనపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. …

చెన్నైలో బాంబు పేలళ్ల ఘటన దురదృష్టకరం : ఖర్గే

న్యూఢిల్లీ, మే 1 : చెన్నైలో బాంబు పేలుళ్ల ఘటన దురుదృష్టకరమని కేంద్ర రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం …

చెన్నయ్ రైల్వే స్టేషన్‌లో జంట పేలుళ్లు

గుంటూరుకు చెందిన యువతి మృతి తమిళనాడు, మే 1 : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో గురువారం ఉదయం జంట బాంబు పేలుళ్లు సంభవించాయి. బెంగుళూరు నుంచి …