జాతీయం

వర్మ కమిషన్‌ సిఫార్సులపై ఆర్డినెన్స్‌

క్రూరనేరాలకు యావజ్జీవ ఖైదు అత్యాచారానికి 20 ఏళ్లు కారాగారం అసభ్య ప్రవర్తనకు గరిష్టంగా మూడేళ్ల జైలు న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :మహిళలపై హింస, అత్యాచార …

తెలంగాణపై ఈ నెల 20న చర్చిస్తాం

వాయలర్‌ రవి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి): తెలంగాణపై ఈ నెల 20న అంతాకలిసి మరోసారి చర్చిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్‌ రవి …

తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బహిష్కరణ

రైతుల ‘సహకారం ‘ మాకే లభించింది : బొత్స హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : గోడదూకి జగన్‌ వైపు వెళ్లే ఎమ్మెల్యేల దూకుడుకు పిసిసి ముకుతాడు వేయబోతోంది. …

21 నుంచి మే 10 వరకు బడ్జెట్‌ సమావేశాలు

ఢిల్లీ : ఈ నెల 21 నుంచి మే 10 వరకు పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు, 26న రైల్వే బడ్జెట్‌, 28న సాధారణ బడ్జెట్‌ కేంద్ర ప్రభుత్వం …

72 శాతం తగ్గిన భారతీ ఎయిర్‌టెల్‌ నికర లాభం

ముంబయి : భారతీ ఎయిర్‌టెల్‌ మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 72 శాతం తగ్గి రూ. 284 కోట్లకు …

షిండేతో ఎంపీ వివేక్‌ భేటీ

న్యూఢిల్లీ : కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో పెద్దపల్లి ఎంపీ వివేక్‌ భేటీ అయ్యారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు అవసరమన్న ప్రకటనల నేపథ్యంలో రాష్ట్రంలో చోటుచేసుకున్న పరిణామాలను …

పొగమంచుతో విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంథీ అంతర్జాతీయ విమానాయ్రంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పొగమంచులో రన్‌వే కనిపించకపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. …

స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 12 పాయింట్లకుపైగా లాభపడింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

టెలికాంపై మంత్రుల సాధికారిక బృందం భేటీ నేడు

న్యూఢిల్లీ : టెలికాంపై ఏర్పాటైన మంత్రుల సాధికారిక బృందం నేడు భేటీ కానుంది ఆర్ధిక మంత్రి చిదంబరం అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రుల బృందం స్పెక్ట్రం వేలంలో …

ఎట్టకేలకు లోక్‌పాల్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

14 సవరణలు.. లోక్‌పాల్‌ పరిధిలోకి సీబీఐ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి): ఎట్టకేలకు కొత్త లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్‌ గురువారంనాడు ఆమోదం తెలిపింది. 14సవరణలతో …