జాతీయం

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో చిరంజీవి భేటీ

న్యూఢిల్లీ : ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో కేంద్ర పర్యాటన శాఖ మంత్రి చిరంజీవి భేటీ అయ్యారు. పర్యాటన శాఖ ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనపై చిరంజీవి …

సహకార విజయంపై సోనియాకు వివరించిన సీఎం

న్యూఢిల్లీ : రాష్ట్రంలో ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించిన విషయంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీకి వివరించారు. ఈ రోజు ఉదయం ఆమెతో భేటీ …

సోనియాతో సుమారు గంటకుపైగా కిరణ్‌ చర్చలు

న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధినేత్ర సోనియాగాంధీతో భేటీ అయ్యారు. సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణ అంశం, …

అఅధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్య

మంత్రి న్యూఢిల్లీ : అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో భేటీ అయ్యారు. తెలంగాణ అంశంతోపాటు రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఈ …

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయముర్తి జస్టిస్‌ ఎన్వీ రమణను పదవి నుంచి తొలగించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. దురుద్దేశపూరితంగా పిటిషన్‌ దాఖలైనట్లు భావిస్తున్నామని …

తెలంగాణ ఉద్యమం ఉధృతం

23, 24న కర్నూల్‌, మార్చి 2న విజయవాడ హైవే తొవ్వలు దిగ్బంధం మార్చిలో చలో అసెంబ్లీ మంత్రుల నియోజకవర్గాల్లో నిరసన యాత్రలు తెలంగాణ సాధించే వరకూ నిరంతర …

గవర్నర్‌తో అడ్వకేట్‌ జనరల్‌ భేటీ స.హ.కమిషనర్ల నియామకంపై చర్చ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (జనంసాక్షి): రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను ఆదివారంనాడు అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి కలిశారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకం, తొలగింపు తదితర అంశాలపై వారు …

లైంగిక హింస ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి సంతకం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి3 (జనంసాక్షి) : లైంగిక హింస ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జి ఆదివారం ఆమోద ముద్ర వేశారు. దేశవ్యాప్తంగా నిత్యం మహిళలపై పలు రకాల …

మాజీ మంత్రి సరోజిని పుల్లారెడ్డి ఇకలేరు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 3 (పిఇఎంఎస్‌): మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నాయకురాలు సరోజనీ పుల్లారెడ్డి ఆదివారం తెల్లవారు జామున కన్నుమూశారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌పార్టీలో కొనసాగిన సరోజని పుల్లారెడ్డి.. …

కిరణ్‌కు అమ్మ పిలుపు

తెలంగాణపై చర్చించేందుకు యూపీఏ భాగస్వామ్య పక్షాల ఒత్తిడి ప్రకటనవైపే సోనియా మొగ్గు ఈ నేపథ్యంలోనే ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 (జనంసాక్షి) : తెలంగాణపై …