విద్య

కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ కాస్త దూకుడుగానే ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు కరుణ్‌నాయర్‌, సంజు శాంసన్‌ శుభారంభం ఇచ్చారు. 7 ఓవర్లు ముగిసే సమయానికి దిల్లీ వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. 4.5వ ఓవర్‌ వద్ద నరైన్‌ బౌలింగ్‌లో కరుణ్‌ నాయర్‌ (15) ఎల్బీ రూపంలో మైదానాన్ని వీడాడు. ప్రస్తుతం క్రీజులో శాంసన్‌(36), శ్రేయస్‌ అయ్యర్‌ (3) ఉన్నారు.

కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ కాస్త దూకుడుగానే ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు కరుణ్‌నాయర్‌, సంజు శాంసన్‌ శుభారంభం …

దిల్లీ ఓపెనర్ల జోరుకు కోల్‌కతా బ్రేక్‌

కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ కాస్త దూకుడుగానే ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు కరుణ్‌నాయర్‌, సంజు శాంసన్‌ శుభారంభం …

దిల్లీ ఓపెనర్ల జోరుకు కోల్‌కతా బ్రేక్‌

కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ కాస్త దూకుడుగానే ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు కరుణ్‌నాయర్‌, సంజు శాంసన్‌ శుభారంభం …

దిల్లీ ఓపెనర్ల జోరుకు కోల్‌కతా బ్రేక్‌

కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దిల్లీ కాస్త దూకుడుగానే ఆడుతోంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీకి ఓపెనర్లు కరుణ్‌నాయర్‌, సంజు శాంసన్‌ శుభారంభం …

బస్సును బయటకు లాగిన బాలికలు

దిల్లీ: ఆడవాళ్లు కదా.. ఏం చేయగలరు అనుకునేవాళ్లు ఒక్కసారి ఈ ఫొటో చూస్తే చాలు.. ఆడవాళ్లు అనుకుంటే ఏదైనా సాధించగలరు. అదే రుజువు చేశారు మణిపూర్‌కు చెందిన …

రాఘవాపురానికి సీఎం వరాలు

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని రాఘవాపురానికి సీఎం కేసీఆర్ వరాలు ప్రకటించారు. రాఘవాపురంలో పర్యటించిన ఆయన.. మిషన్ భగీరథ, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతో పాటు డీఆర్‌డీఏ …

ఆ మోడల్ కు మూడేళ్లు జైలు

ప్రముఖ బాలీవుడ్ డైరెక్ట‌ర్ మ‌ధుర్ భండార్క‌ర్‌ పై హ‌త్యాయ‌త్నం కేసులో మోడ‌ల్ ప్రీతి జైన్‌కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది సెష‌న్స్ కోర్టు. 2004లో మ‌ధుర్ త‌న‌పై …

కోహ్లీసేనకు బీసీసీఐ జీతాలివ్వడం లేదు..

ప్రపంచంలో అత్యంత సంపన్న బోర్డుగా బీసీసీఐకి పేరుంది. ఇతర క్రీడా బోర్డులకు కన్నుకుట్టేలా ఉంటుంది బీసీసీఐ సంపాదన. అలాంటి బోర్డు టీమిండియా క్రికెటర్లకు ఆర్నెళ్లుగా జీతాలివ్వడం లేదట. …

సీబీఐ కోర్టులో జగన్ కు ఊరట

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డికి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్‌కు ఇచ్చిన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ …

భారతదేశం పెట్టుబడుల నిధి : మోడీ

ఢిల్లీకి  వచ్చిన సైప్రస్ అధ్యక్షుడితో మీటింగ్ లో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. రెండు దేశాలకు సంబంధించిన మంత్రులు, ఆఫీసర్లు కూడా ఈ మీటింగ్ కి హాజరయ్యారు. శాంతి, …