ఒంటరి మహిళలను గుర్తించడం చాలా క్లిష్టమైన సమస్య. కానీ సదరు ఒంటరి మహిళ పెన్షన్ అందితే సంతోషిస్తుంది. ఆమెపై ఆధారపడిన వాళ్లు సంతోషిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి …
చెన్నై, న్యూస్టుడే: తమ కష్టాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి దిల్లీలో ఆందోళనచేస్తున్న తమిళ రైతుల పోరాటం ఉద్ధృతమవుతోంది. అర్ధనగ్నంగా ఆందోళన చేసినా, కపాలాల మాలలు మెడలో ధరించినా, …
-అటవీ అనుమతుల కోసం స్వయంగా ఢిల్లీ వెళుతా -2018 మార్చికల్లా కాళేశ్వరం పంపింగ్ పనులు పూర్తవ్వాలి -చైనాలో గొప్పగా ఎత్తిపోతల పథకాల నిర్వహణ.. -మంత్రి నేతృత్వంలో ఇంజినీర్లు …
‘గోసంరక్షక ముఠాల’ను నిషేధించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు కేంద్రానికి, ఆరు రాష్ట్రాల కు నోటీసులు జారీ చేసింది. ఆవు రక్షణ పేరుతో ఈ ముఠాలు దళితులపై, మైనార్టీలపై పాల్పడుతు …
ఆర్మూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి :తమది పేదలకోసం పనిచేసే ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పేదల …
విశాఖ: కన్నకూతురిపై ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతోన్న కసాయి తండ్రిని విశాఖ వన్టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం సాయంత్రం స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో హార్బర్ …
బాలాసోర్ : సాధారణ రేంజ్ క్షిపణి అగ్ని-2ను ఒడిశాలోని బాలాసోర్ తీరం నుంచి ఈ ఉదయం ప్రయోగించారు. ఈ క్షిపణి పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు రక్షణ శాఖ …