సీమాంధ్ర

పట్టాలు తప్పిన షిర్డీ ఎక్స్‌ప్రెస్‌

        – తప్పిన పెను ప్రమాదం కడప, డిసెంబర్‌3(జ‌నంసాక్షి) : తిరుపతి – షిర్డీ ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. కడప జిల్లా …

చంద్రబాబుపై కావాలనే దాడిచేయించారు

– బాబు వెళ్తున్న బస్సుపై పడ్డ లాఠీ ఎవరిది..? – ప్రభుత్వం వేసిన సిట్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు – ఘటనపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన …

ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వరం

ఏలూరులో పథకాన్ని ప్రారంభించిన మంత్రి తానేటి వనిత ఏలూరు,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వైద్యానికి, విద్యకు పెద్దపీట వేశారని మహిళా, శిశు సంక్షేమశాఖ …

అధికారులపై దాడికి ఖండన

శ్రీకాకుళం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మండల ప్రజా పరిషత్‌, మెళియాపుట్టి అధికారులపై దాడులను ఖండిస్తూ..’ సోమవారం ఉదయం మెలియాపుట్టి మండలానికి సంబంధించిన పంచాయతీ సెక్రెటరీలు, ఎంపీడీవో పడాల చంద్రకుమారి, ఇఓ ఆర్‌డి. …

అరటి సాగులో మెళకువలు పాటించాలి

రైతులకు అవగాహన సదస్సులో అధికారుల సూచన కాకినాడ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అరటి సాగు చేస్తున్న రైతన్నలు అధికారుల సూచనల మేరకు మెళుకువలు పాటించి అధికాదాయం పొందొచ్చని ఏలేశ్వరం మండల ఉద్యానవన …

మానవత్వమే నా మతం.. మాట నిలుపుకోవటమే నా కులం

  – ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ‘ఆరోగ్య ఆసరా ఫథకం’ – ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం – మే నాటికి వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీచేస్తాం …

రూ. 58కోట్లు ఏమయ్యాయి..?

– ఓపికపట్టు చిట్టినాయుడు.. విచారణ జరుగుతుంది – ట్విటర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : టీడీపీ, అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లపై వైసీపీ ఎంపీ …

పథకం ప్రకారమే చంద్రబాబు బస్సుపై దాడి

– రాజధాని చంద్రబాబు ఒక్కరికోసం కాదు – ఐదు కోట్ల ప్రజల కోసం – టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు విజయవాడ, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : తెదేపా అధినేత చంద్రబాబు …

అన్నసంజీవని ద్వార మందుల పంపిణీ

ఏలూరు,నవంబర్‌28(జనం సాక్షి): దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారందరికీ అన్నసంజీవని దుకాణాల ద్వారా జనరిక్‌ మందులను పంపిణీ చేస్తున్నారు. నాలుగు లక్షల మందికి ప్రతినెలా మందులను ఇళ్లకు పంపించే …

పరిశ్రమల ఏర్పాటుతోనే ఉపాధి

కడప ఉక్కును సత్వరం చేపట్టాలి కడప,నవంబర్‌28(జనం సాక్షి): యువతకు, నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే పరిశ్రమలు రావాలని సిపిఎం కార్యదర్వి జగదీశ్వర్‌ అన్నారు. ప్రైవేటు, లేదా ప్రభుత్వ రంగాల్లో …