సీమాంధ్ర

మాటల యుద్ధం!

– తొలిరోజే వాడీవేడిగా అసెంబ్లీ సమావేశాలు – విద్యుత్‌ ఒప్పందాలపై అసెంబ్లీలో రగడ – ఆరునెలల్లో పీపీఏలపై ఏంచేశారు? – కమిటీవేసి గందరగోళాన్ని సృష్టిస్తున్నారు – ప్రభుత్వం …

టీడీపీ ఎమ్మెల్యేల వెనుకాల వల్లభనేని వంశీ!

– దూరంగా ఒక్కడే కూర్చున్న వంశీ అమరావతి, డిసెంబర్‌9(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కాగా ఈ సమావేశాల ప్రారంభానికి ముందు వల్లభనేని వంశీపైనే …

ఎపిలో స్తబ్దుగా కాంగ్రెస్‌ కార్యక్రమాలు

అంటీముట్టనట్లుగా నేతల వ్యవహారం విజయవాడ,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఎపి కాంగ్రెస్‌ చుక్కాని లేని నావలా సాగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస పార్టీ అంతా ఖాళీ అవుతున్నా పట్టించుకోవడంలేదు. కార్యకర్తలో మనోధైర్యం నింపే …

9నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

వివిధ అంశాలపై చర్చకు రెడీ అవుతున్న విపక్ష టిడిపి అమరావతి,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ఎపిలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇసుక కొరత, అమరావతి …

జర్నలిస్టుల కోసం 7న పాస్‌పోర్ట్‌ మేళా

విజయవాడ,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా పాస్‌పోర్టు మేళాను ఈ నెల 7వ తేదీన నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన స్లాట్‌ బుకింగ్‌, అవసరమైన పత్రాలు తదితర వివరాలను విజయవాడ …

ఆలయాల్లో దుబారా ఖర్చులపై నజర్‌

ఇకపై పక్కాగా లెక్కలకు కసరత్తు అమరావతి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అనవసర ఖర్చులు, నిధుల దుబారా పై పూర్తిస్థాయి నియంత్రణ తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. …

టెన్త్‌ సిలబస్‌ పూర్తిలో వెనకబడ్డ సర్కార్‌ పాఠశాలలు ?

పునశ్చరణకు ఇదే సమయం అమరావతి,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): మార్చిలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సిలబస్‌ పూర్తి కావాల్సి ఉందని తెలుస్తోంది. పరీక్షల …

ఎస్సీ వర్గీకరణపై మాటల యుద్దం

కర్నూలు,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): ఎస్సీలో ఏబీసీడీ వర్గీకరణను మాదిగలు బలంగా కోరకుంటున్నారని మాదిగ ఉద్యోగ సమాఖ్య నేతలు అన్నారు. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలోని 59 ఉపకులాలకు పూర్తి స్థాయిలో …

మోడీ,షాల అధికార దుర్వినియోగం: గఫూర్‌

కర్నూలు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో అధికారం దక్కించుకునేందుకు మోదీ, అమిత్‌ షా చేసిన కుయుక్తులు రాజకీయ వ్యవస్థకే మచ్చ తెచ్చాయని సిపిఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ అన్నారు.కేంద్ర ప్రభుత్వంలో …

మోడీ,షాల అధికార దుర్వినియోగం: గఫూర్‌

కర్నూలు,డిసెంబర్‌4(జ‌నంసాక్షి): మహారాష్ట్రలో అధికారం దక్కించుకునేందుకు మోదీ, అమిత్‌ షా చేసిన కుయుక్తులు రాజకీయ వ్యవస్థకే మచ్చ తెచ్చాయని సిపిఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గఫూర్‌ అన్నారు.కేంద్ర ప్రభుత్వంలో …