సీమాంధ్ర

ఉద్యోగ నియామకాలు తక్షణం చేపట్టాలి

యువతకు అవకాశాలు పెంచాలి ఏలూరు,నవంబర్‌28(జనం సాక్షి): నాణ్యమైన విద్య, ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని డివైఎఫ్‌ఐ కోరింది. ప్రత్యేక ¬దా, విభజన …

ప్రజాసమస్యలపై పోరు

గుంటూరు,నవంబర్‌28(జనం సాక్షి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో సిపిఎం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సిపియం జిల్లా నాయకులు బైరగాని శ్రీనివాస రావు పిలుపునిచ్చారు. …

త్వరలో విూ సేవ కేంద్రాలకు మంగళం

ఇక అన్ని పనులు గ్రామ సచివాలయంనుంచే ప్రారంభం విజయనగరం,నవంబర్‌27( జనం సాక్షి ): త్వరలోనే విూ సేవా కేంద్రాలను ఎత్తివేస్తామని, ఇకపై అన్నీ పనులు గ్రామ సచివాలయంలోనే జరుగుతాయని ఎమ్మెల్యే …

సముద్ర స్నానంచేస్తూ యువకుడి మృతి

గుంటూరు,నవంబర్‌27( జనం సాక్షి ):  సూర్యలంక సముద్రంలో స్నానం చేస్తూ ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి వ్యక్తి మృతి చెందాడు. ఈ  ఘటన బుధవారం సూర్యలంక, బాపట్లలో చోటు చేసుకుంది. ఎఎస్సై …

వెంకటసుబ్బారెడ్డికి బాబు పరామర్శ

కడప,నవంబర్‌27( జనం సాక్షి ): కడప జిల్లా పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు జైలులో ఆ పార్టీ నేత రెడ్యం వెంకట సుబ్బారెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన విూడియాతో …

టిటిడి సరికొత్త నిర్ణయం

పదిరోజులపాటు తెరుచుకోనున్న వైకుంఠద్వారం తిరుపతి,నవంబర్‌27( జనం సాక్షి ):  వైకుంఠ ద్వారాన్ని 10 రోజులు తెరచి ఉంచాలని టిటిడి భావిస్తోంది. ఈ పది రోజులూ ఇవే ద్వారాల గుండా భక్తులను …

ఏపీ ప్రజలపై జగన్‌ వరాలజల్లు

– ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న సీఎం – ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు – 45ఏళ్లు దాటిన కాపు మహిళలకు రూ.15వేలు – వైఎస్‌ఆర్‌ కాపునేస్తం …

భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోండి

– ఏపీ మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ అమరావతి, నవంబర్‌27(జనం సాక్షి) : మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భాగ్యరాజాపై …

జేసీ దివాకర్‌రెడ్డికి షాక్‌!

– జేసీ కుటుంబ సభ్యులకు ఏపీ హైకోర్టు నోటీసులు అమరావతి, నవంబర్‌27(జనం సాక్షి) : ఆంధప్రదేశ్‌ హైకోర్టులో మాజీమంత్రి జేసీ దివాకర్‌ రెడ్డికి చుక్కెదురైంది. త్రిసూల్‌ సిమెంట్‌ …

ఇంగ్లీష్‌ విూడియం.. అమలు నిర్ణయం చారిత్రాత్మకం

  – జగన్‌ నిర్ణయంతో పేదపిల్లల భవిష్యత్తే మారుతుంది – వ్యతిరేకిస్తే బాబు, పవన్‌లకు ఎన్నికల్లో ఒక్కసీటూ రాదు – ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య విజయవాడ, నవంబర్‌27(జనం …