సీమాంధ్ర

అనంత ఆస్పత్రిని అభివృద్ది చేయండి

అనంతపురం,అక్టోబర్‌ 4 (జనంసాక్షి):  అనంతపురం ఆస్పత్రిలో సదుపాయాలను మెరుగు పర్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఇటీవలి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో 500 …

దళితుల అభ్యున్నతిపై నిర్లక్ష్యం తగదు: కెవిపిఎస్‌

ఒంగోలు,అక్టోబర్‌ 4(జనంసాక్షి):  రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధిని ప్రచార ఆర్భాటంగానే చూస్తోందని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా నాయకులు అన్నారు. ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన …

కాశ్మీర్‌లో దారుణ హింస

– అహింసావాదానికి తిలోదకాలు – కర్ఫ్యూతో కేంద్ర పాలన సాగిస్తుంది – మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ రాజమండ్రి, అక్టోబర్‌ 1 (జనంసాక్షి):కశ్మీర్‌లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, …

ఇక రాష్ట్ర వ్యాప్తంగా రుణ మేళాలు

విజయవాడ,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  స్టేట్‌ లెవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకర్స్‌కు సూచించిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని ఎస్‌ఎల్బీసీ ప్రతినిధులు స్పష్టం చేశారు. …

ఏపీలో ఇక ప్రతీ ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ 

విజయవాడ,సెప్టెంబర్‌30  జనంసాక్షి  :  నిరుద్యోగాన్ని తగ్గించేందుకు  ఇక నుంచి  ప్రతి ఏటా ఉద్యోగ నియామక పక్రియ చేపడతామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. జనవరిలో  ఉద్యోగ నియామక పరీక్షలు …

బాణాసంచా తయారీ కేంద్రంలో ప్రమాదం

8మందికి గాయాలు కాకినాడ,సెప్టెంబర్‌30 జనంసాక్షి  :   తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట మండలం జి.మేడపాడులో విషాద సంఘటన చోటు చేసుకుంది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించడంతో జరిగిన ప్రమాదంలో …

పాక్‌ పట్ల ప్రపంచంలో వ్యతిరేకత: మాణిక్యాల రావు 

ఏలూరు,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   మనదేశంలో దాడులకు పాల్పడితే తగిన బుద్ది చెబుతామని మోడీ సర్కార్‌ పాక్‌కు గట్టి హెచ్చరిక చేసిందని మాజీమంత్రి, బిజెపి నేత మాణిక్యాల రావు అన్నారు. …

గొంతేరు జలాలను కలుషితం చేయొద్దు

ఏలూరు,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   తుందుర్తిలో నిర్మించే ఫుడ్‌పార్కు వల్ల గొంతేరు జలాలు కలుషితమై మత్స్యసంపద నశించిపోతుందని స్థానిక మత్స్యకార నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వేలాది మంది …

పెన్షన్‌ పునరుద్దరించాల్సిందే

దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి విజయవాడ,సెప్టెంబర్‌30  (జనంసాక్షి):   రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నష్టదాయకమైన కంట్రిబ్యూటరీ పింఛను పథకాన్ని (సీపీఎస్‌) ప్రభుత్వం రద్దుచేసే వరకు పోరాటం సాగిస్తామని …

ఆదిపరాశక్తి రూపమే అమ్మవారు

దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకతే వేరు విజయవాడ,సెప్టెంబర్‌30 (జనంసాక్షి):   అణువుల నుంచి బ్రహ్మాండాల వరకూ వ్యాపించిన విశ్వరూపిణి, విజయ వినోదిని ఆదిపరాశక్తి. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. అమ్మల రూపంలో …