సీమాంధ్ర

మోడీ అద్భుతమైన నాయకుడు

దేశాన్ని ముందుకు నడపాలన్న నిరంతర తపన ఆయనది: సోము విజయవాడ,జూలై30 (జనం సాక్షి) : ప్రధాని మోడీ అద్భుతమైన నాయకుడని, దేశ ప్రగతి కోసం నిరంతరంగా శ్రమిస్తున్న  …

శరవేగంగా దుర్గమ్మ వారధి పనులు 

సకాలంలో పూర్తి చేసేలా చర్యలు విజయవాడ,జూలై25(జ‌నంసాక్షి): విజయవాడ కనకదుర్గ గుడి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓర్‌ పనులు చకచకా సాగుతున్నాయి. కొంత ఆలస్యం అయినా పనులు చురకుగా …

ఆక్వాతో కాలుష్యం అవుతున్న పొలాలు

నాయకుల ఆక్రమార్జనపై సిపిఎం మండిపాటు ఏలూరు,జూలై25(జ‌నంసాక్షి): ప్రజలందరికీ అన్నం పెట్టే పచ్చనిపొలాలను నాశనం చేసి చేపలు చెరువులు తవ్వితే సహించేది లేదని సిపిఎం జిల్లాకార్యదర్శి బలరామ్‌ హెచ్చరించారు.  …

అక్రమ లే ఔట్లపై విచారణ: డిపివో

చిత్తూరు,జూలై25(జ‌నంసాక్షి):జిల్లాలో అక్రమంగా ఎన్‌వోసీ ప్రతాలు లేకుండా వేసిన లేఅవుట్లపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామని జిల్లా పంచాయతీ అధికారి అన్నారు. పంచాయితీ నిధులను దుర్వినియోగం చేసే వారిపై కఠినచర్యలు …

పయ్యావులకు కేబినెట్‌ ¬దాపదవి

– ఏపీ పీఏసీ ఛైర్మన్‌గా ఎంపిక చేసిన చంద్రబాబు – నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పయ్యావుల అమరావతి, జులై24(జ‌నంసాక్షి) : పీఏసీ (పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ) …

జమ్మలమడుగులో నాటుబాంబుల స్వాధీనం

కడప,జులై24(జ‌నంసాక్షి):  రాయలసీమలో నాటు బాంబులు బయటపడ్డాయి. కడప జిల్లాలోని జమ్మలమడుగు పట్టణానికి సవిూపంలో 54 నాటు బాంబులు లభ్యమయ్యాయి. ముద్దనూరు రోడ్డులో రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ కోసం …

కిడ్నాపైన బాలుడు జషిత్‌ కోసం ముమ్మర గాలింపు

బృందాలుగా రంగంలోకి దిగిన పోలీసులు కాకినాడ,జులై24(జ‌నంసాక్షి):  కిడ్నాపైన బాలుడి ఇంకా లభించలేదు. బాలుడుని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్‌ బృందదాలు గాలిస్తున్నాయి. కిడ్నాపర్లు ఎవరన్నది కూడా అంతుచిక్కడం లేదు. …

వైసీపీ పాలనలో..  ప్రజలకు మేలుకంటే కీడే జరుగుతుంది

– పెనంపై నుంచి పొయ్యిలో పడినట్లుంది – మరో 25ఏళ్లు కేంద్రంలో బీజేపీదే అధికారం – రాష్ట్రంలో బీజేపీతో ప్రజలకు మేలు జరుగుతుంది – బీజేపీ జాతీయ …

బంగాళాదుంపల మధ్య గంజాయి తరలింపు

50 లక్షల విలువైన గంజాయి స్వాధీనం విశాఖపట్టణం,జులై24(జ‌నంసాక్షి): విశాఖపట్టణంలో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలోని గంగరాజు మాడ్గుల ప్రాంతంలో పోలీసులు, ఎక్సైజ్‌ పోలీసులు కలిసి …

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

నలుగురు తిరుమల భక్తుల దుర్మరణం చిత్తూరు,జులై24(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నగరి సవిూపంలోని కన్నమెట్ట వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి …