సీమాంధ్ర

పర్యాటక వసతి గృహం నిర్మాణం

విశాఖపట్నం,జూలై24(జ‌నంసాక్షి):  దేశవ్యాప్తంగా బౌద్దారామాల అభివృద్ధిలో భాగంగా  భీమిలి వద్ద పర్యాటక వసతి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. భీమిలి  బీచ్‌రోడ్డు-వీఎంఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో గొల్లల తిమ్మాపురం బావికొండ …

ఏపీ గవర్నర్‌గా.. విశ్వభూషణ్‌ ప్రమాణస్వీకారం

– ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ – గవర్నర్‌కు ఘనస్వాగతం పలికిన సీఎం జగన్‌, మంత్రులు – గవర్నర్‌ను కలవకుండానే వెనుదిరిగి వెళ్లిన చంద్రబాబు …

అబద్దం వందసార్లు చెబితే నిజమైపోదు

– ప్రతిఅంశాన్ని టీడీపీ అడ్డుకుంటోంది – సభాసమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి – ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి అమరావతి, జులై24(జ‌నంసాక్షి) : ప్రతి అంశాన్ని టీడీపీ అడ్డుకుంటోందని, అబద్ధం …

పిచ్చోడి చేతిలో రాయిలా..  జగన్‌ చేతిలో అధికారం

– ట్విటర్‌లో టీడీపీ ఎంపీ కేశినేని నాని అమరావతి, జులై24(జ‌నంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని విరుచుకుపడ్డారు. ఘాటు వ్యాఖ్యలతో …

చంద్రబాబు ఖబర్దార్‌.. విూ ఎమ్మెల్యేలకు చెప్పు 

– చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌ అమరావతి, జులై23(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీలో మంగళవారం అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకరిపై …

బీసీ కమిషన్‌ బిల్లుకు ఆమోదం

– శాశ్వత బీసీ కమిషన్‌ బిల్లుపై అసెంబ్లీలో చర్చ – కమిషన్‌ ఏర్పాటుతో వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచేస్తాయి – బీసీలకు అండగా నిలిచే వ్యక్తి సీఎం జగన్మోహన్‌రెడ్డి …

ఎర్రచందనం దుంగలు స్వాధీనం

ఏలూరు,జూలై23(జ‌నంసాక్షి): టి.నర్సాపురం మండలంలోని మధ్యాహ్నపువారి గూడెంలో అక్రమంగా నిల్వచేసిన ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం..  గ్రామానికి చెందిన రైతు రాజనాల నాగేశ్వరరావు …

మందలించిన ఉపాధ్యాయుడిపై దాడి

కాకినాడ,జూలై23(జ‌నంసాక్షి): తరుచూ నలుగురిలో మందలిస్తున్నాడనే అవమానంతో ఓ యువకుడు ఉపాధ్యాయుడిపై దాడి చేశాడు. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రాజోలులో చోటుచేసుకుంది. ఉపాధ్యాయుడు వీర వెంకటసత్యనారాయణపై  విన్సెంట్‌ …

ప్రశ్నిస్తే సస్సెండ్‌ చేస్తారా? 

– ఇదీ రాజన్న రాజ్యంలో పరిస్థితి – ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై ట్వీట్‌ చేసిన నారా లోకేశ్‌ అమరావతి, జులై23(జ‌నంసాక్షి) : ప్రజా సమస్యలపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నిస్తుంటే …

అమరావతి నిర్మాణ పనుల్లో అపశృతి

ముగ్గురు బీహార్‌ కార్మికుల మృతి అమరావతి,జూలై23(జ‌నంసాక్షి):  ఏపీ రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస భవనాల వద్ద సోమవారం సాయంత్రం జరిగిన లిఫ్టు ప్రమాదంలో ఎన్‌సీసీ …