సీమాంధ్ర

రామకుప్పంలో నకిలీ నోట్ల మార్పిడి

2కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం: ఆరుగురు అరెస్ట్‌ చిత్తూరు,జూలై23(జ‌నంసాక్షి):  చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను కుప్పం సర్కిల్‌ పోలీసులు …

పంటకాల్వలోకి దూసుకెల్లిన బైకు

ఇద్దరు చిన్నారులు సహా యువతి మృతి కాకినాడ,జూలై23(జ‌నంసాక్షి):  తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం గుడిమెల్లంక వద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు పంట కాల్వలోకి ద్విచక్రవాహనం దూసుకుపోయింది. …

ముగ్గురు టీడీపీ సభ్యులపై  సస్పెన్షన్‌ వేటు 

– సభనిర్వహణకు అడ్డుతగులుతున్నారని డిప్యూటీ స్పీకర్‌ నిర్ణయం – సెషన్‌ ముగిసేవరకు సస్పెన్షన్‌ వేటు – సస్పెండ్‌ను తీవ్రంగా ఖండించిన సభ్యులు – మార్షల్స్‌ సాయంతో బయటకు …

తిరుమలలో మరోభారీ చోరీ

– రూ.3లక్షల విలువైన బంగారం, నగదు అపహరణ – కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్న పోలీసులు తిరుమల, జులై23(జ‌నంసాక్షి) : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో దొంగలు రెచ్చిపోతున్నారు. మరోసారి …

వర్షాభావంతో పళ్లతోటలకు ముప్పు

చీనీతోటలను నరికేస్తున్న రైతులు కడప,జూలై 23(జ‌నంసాక్షి): తీవ్ర వర్షాభావంతో వరి సాగు చేసే రైతులతో పాటు పండ్ల తోటల రైతులు విలవిలలాడుతున్నారు. తీవ్ర కరువుతో రైతన్నలు అష్టకష్టాలు …

గుప్తనిధుల కోసం నరబలి

ఇటీవలి హత్యలతో ప్రజల్లో ఆందోళన అడ్డూ అదుపులేని దుండగుల తవ్వకాలు అనంతపురం,జూలై 23(జ‌నంసాక్షి): గుప్తనిధులతో రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతులు కావచ్చనే కొందరి అత్యాశ దారుణాలకు దారి తీస్తోంది. …

పెన్షన్ల పంపిణీలో నిర్లక్ష్యం

అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం విజయవాడ,జూలై 23(జ‌నంసాక్షి): జిల్లాలో పింఛన్ల పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. సంబంధిత ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపంతోనే ఇదంతా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ …

అద్దె అలవెన్సు కోసం జిల్లా కేంద్రాల్లో తిష్ట

ఎన్జీవో నేతలుగా బదిలీలు తప్పించుకునే యత్నం తిరుపతి,జూలై 23(జ‌నంసాక్షి): కొందరు ఉద్యోగులు జిల్లా కేంద్రం వదలకుండా ప్రయత్నాలు చేసుకుని కుర్చీలకు అతుక్కుపోతున్నారు. కొందరు ఎన్జీవో నేతలుగా అవతారమెత్తుతున్నారు. …

సెప్టెంబర్‌ 7 వరకు టెన్షనే

రోవర్‌ క్షేమంగా దిగే వరకు ఇస్రో అధ్యయనం అక్కడి పరిశోధనల సవాల్‌ స్వీకరించిన ఇస్రో శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి): భారత్‌ అంతరిక్ష పరిశోధనల్లో మరోమైలు రాయిని చేరుకున్నాం. సెప్టెంబర్‌ 7న …

ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ కృషి అమోఘం

అవాంతరాలను అధిగమించే మేధావి తోటి శాస్త్రవేత్తలతో నిరంతర సమన్వయం శ్రీహరికోట,జూలై23(జ‌నంసాక్షి): మిషన్‌ చంద్రయాన్‌ విజయం వెనక ఇస్రో చైర్మన్‌ కే శివన్‌ నిరంతర కృషి దాగివుంది. ఆయన …