సీమాంధ్ర

బాధ్యతగా పనిచేయండి

– పేదలు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి – నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు – డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆగ్రహం – సిబ్బంది పనితీరులో …

రాజధాని తరలింపు వార్తల్లో నిజంలేదు

– బొత్స ఎక్కడా రాజధాని తరలిస్తారని చెప్పలేదు – ఉద్దేశపూర్వకంగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు – బీజేపీ పచ్చ పుష్పాలతో నిండిపోయింది – పార్టీ నాయకత్వం …

టీడీపీ సీనియర్‌ నేత బ్రహ్మయ్య మృతి

– గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి – రాజంపేట నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యే కడప,అగస్టు21 (జనంసాక్షి) : తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ …

దుర్గగుడి ఇవో బదిలీకి రాజకీయ ఒత్తిడి

బదిలీకి కొందరి యత్నాలు? విజయవాడ,ఆగస్ట్‌20(జనం సాక్షి): బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా ఉన్న కోటేశ్వరమ్మకు రాజకీయ సెగ మొదలయ్యిందని సమాచారం. ఆమెను బదిలీ చేయాలని కొందరు పట్టుబడుతున్నట్లు …

విద్యుత్‌ షాక్‌తో న్యాయమూర్తి మృతి

కర్నూలు,ఆగస్ట్‌20(జనం సాక్షి): ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన న్యాయమూర్తి దేవదాసు (43) విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు. పత్తికొండ సెకండ్‌ క్లాస్‌ మేజిస్టేట్ర్‌ గా …

పాఠాలుచెప్పని పలుకుబడి టీచర్లు?

పైరవీలతో విధులకు దూరంగా కొందరు అనంతపురం,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : కొందరు టీచర్లు తమకున్న పలుకుబడి ఉపయోగించి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో డెప్యుటేషన్‌పై పాఠశాలలు వదిలి కార్యాలయాలకు …

పట్టణ సచివాలయాలతో నిరుద్యోగులకు ఉపాధి

459 వార్డు సచివాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధం గుంటూరు,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ప్రభుత్వ సంక్షేమ పథ కాలను క్షేత్ర స్థాయిలో నేరుగా ప్రజలకు అందించడమే లక్ష్యంగా …

నేరుగా మద్యం అమ్మకాలపై దృష్టి

భారీగా ధరలు పెరుగుతాయన్న ఆందోళన గుంటూరు,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క మద్యం నియంత్రి స్తామంటూనే మరో పక్క ధరలను విపరీ తంగా పెంచేందుకు …

పంటలు గిట్టుబాటు  రాక ఆందోళన

కడప,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ఆరుగాలం కష్టించి పంటలు పండించే రైతులు దళారులచేతుల్లో దగాపడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఉన్నా దళారులు మాత్రం రైతులకు ధరలులేవని మసిపూసి మారేడుకాయ …

అద్దె ట్యాంకర్లతో ఆడుకున్నారు

బాగా వెనకేసుకున్నారని ప్రచారం? అనంతపురం,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : తాగునీటి సరఫరా మున్సిపల్‌ అధికారులకు కాసుల పంట కురిపిస్తోంది. దీంతో కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో లక్షలాది రూపాయల ప్రజాధనం …