సీమాంధ్ర

కొనుగోలు చేసిన పంట తరలింపు 

కర్నూలు,మే4(జ‌నంసాక్షి): అకాల వర్షాల నేపథ్యంలో జిల్లాలో కంది, శనగ కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం వెంటవెంటనే తరలిస్తున్నామని అధికారులు తెలిపారు.  రైతుల నుంచి కొనుగోలు చేసిన కంది, …

‘ఫొని’ తుపాన్‌ తో సిక్కోలులో భారీనష్టం

– వివిధ రూపాల్లో 38.43కోట్ల నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా – విద్యుత్‌, వ్యవసాయ రంగాలకు అత్యధిక నష్టం – దెబ్బతిన్న 162 ఇళ్లు శ్రీకాకుళం, మే4(జ‌నంసాక్షి) …

ఏపీ ప్రజలకు..  చంద్రబాబు ద్రోహంచేశారు!

– ఆయన వల్ల ఏపీకి తీరని నష్టం చేకూరింది – చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసం భాగస్వామ్యం కాలేము – దేవినేని ఓ అబద్దాన్ని 10సార్లు చెబుతున్నాడు …

నిరుద్యోగభృతి చెల్లించాలి

అనంతపురం, మే4(జ‌నంసాక్షి): నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో ప్రకటించిన నిరుద్యోగభృతి మొత్తాన్ని వెంటనే  చెల్లించాలని డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఆంజినేయులు అన్నారు. ఎపిలో ఉద్యోగ నియామకాలుచేయడం లేదన్నారు. దీంతో …

పరిహారం ఇచ్చి పనులు చేయాలి

ఏలూరు,మే4(జ‌నంసాక్షి): పరిహారమివ్వకుండా నిర్వాసిత గ్రామాల్లో పోలవరం ప్రాజెక్టు మట్టిని డంపింగ్‌ చేయడం అన్యాయమని సిపిఎం జిల్లా కార్యదర్శి బలరామ్‌  అన్నారు. పోలవరం ప్రాజెక్టు పేరుతో పోలవరం గ్రామాన్ని …

మార్కెట్‌లో రాజకీయ జోక్యం నివారించాలి

కడప,మే4(జ‌నంసాక్షి): పసుపు రైతులను తక్షణం ఆదుకోవాలని రైతుసంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరి రెడ్డి డిమాండ్‌ చేశారు.  రాజకీయ పలుకుబడి ఉన్న నాయకులు మార్కెట్‌ యార్డు అధికారులకు ఫోన్‌ …

ఎక్స్‌ప్రెస్‌ హైవే పేరుతో భూ దందా: సిపిఎం

గుంటూరు,మే4(జ‌నంసాక్షి): అమరావతి-అనంతరంపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకు భూసేకరణ చేయటంపై అభ్యంతరం లేదని, అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రైతులు, వారి ప్రయోజనాల పట్ల చిన్నచూపు ఉందని సిపిఎం నాయకులు అన్నారు.  …

తుపాన్లు వస్తే పచ్చ చొక్కాలకు పండగే!.

– చంద్రబాబు కోట్ల విలువైన పనులు పంచేవాళ్లు – మూడు రోజులు అధికార యంత్రాంగం అవిశ్రాంతంగా కష్టపడింది – ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి, మే3(జ‌నంసాక్షి) …

రీపోలింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దు

– కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయండి – కలెక్టర్‌లను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది – కడపలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్ర ప్రదర్శన ఈసీ …

కేశవ్‌ అక్రమాలపై చర్యలు తీసుకోండి!

– ఈసీకి వైసీపీ నేతల ఫిర్యాదు అమరావతి, మే3(జ‌నంసాక్షి) : టీడీపీ ఉరవకొండ అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ పోస్టల్‌ బ్యాలెట్ల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు …