సీమాంధ్ర

బిఎ విద్యార్థుల ప్రశ్నాపత్రంలో టిడిపి క్వశ్చన్‌

ఇదేమి తీరని నిరసించిన విద్యార్థులు అనంతపురం,మార్చి26(జ‌నంసాక్షి):  అనంతపురం ఆర్ట్స్‌ కాలేజీలో బీఏ చదువుతున్న విద్యార్థులు పరీక్షలు రాస్తుండగా, పొలిటికల్‌ సైన్స్‌ లో తెలుగుదేశం పార్టీ గురించి రాయాలన్న …

పలాసలో నారా లోకేశ్‌ బైక్‌ ర్యాలీ

శ్రీకాకుళం,మార్చి26(జ‌నంసాక్షి):   శ్రీకాకుళంలోని పలాస జూనియర్‌ కళాశాల నుండి మంగళవారం టిడిపి ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ చేపట్టారు. టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ పలాస జూనియర్‌ కళాశాలకు …

విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భగత్‌సింగ్‌ వర్ధంతి

విజయనగరం,మార్చి26(జ‌నంసాక్షి): విజయనగరం అంబేద్కర్‌ జంక్షన్‌ వద్ద ఉన్న అంబేద్కర్‌ భవనంలో నవ యువ సమాఖ్య, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంస్థల ఆధ్వర్యంలో భగత్‌ సింగ్‌ 88 వ …

ఎమ్మెల్యేగా ఏం చేశారని వచ్చారు

వైకాపా ఎమ్మెల్యేను నిలదీసిన ప్రజలు చిత్తూరు,మార్చి26(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లాలో వైసిపి ఎంఎల్‌ఎ కు చేదు అనుభవం ఎదురయ్యింది. జీడి నెల్లూరు సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ నారాయణ స్వామి మంగళవారం …

బ్యాంక్‌ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు

కాకినాడ,మార్చి26(జ‌నంసాక్షి): తుని కరూర్‌ వైశ్య బ్యాంకుకి సంబంధించిన రూ.50 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మంగళవారం ఉదయం 9 గంటలకు గొల్లప్రోలు చెక్‌ పోస్ట్‌ వద్ద పోలీసులు …

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంతో  బిజెపి ప్రచారం

శ్రీకాకుళం,మార్చి26(జ‌నంసాక్షి): శ్రీకాకుళంలో బిజెపి అభ్యర్థులు మంగళవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి చల్లా వెంకటేశ్వర రావు, బిజెపి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి …

కేసీఆర్‌ దయాదాక్షిణ్యాలతో.. మననీళ్లు మనం తాగే పరిస్థితి తెచ్చుకోవద్దు

– మనవిూద కేసీఆర్‌ పెత్తనం చేయాలని చూస్తున్నారు – కుట్రలు పన్నే కేసీఆర్‌తో జగన్‌ దోస్తీ కడుతున్నాడు – ఎన్నికల యుద్దంలో దోపిడీదొంగలకు గట్టి గుణపాఠం చెబుదాం …

వైసీపీని భయపెడుతున్న ప్రజాశాంతి పార్టీ!

– పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల పేర్లతో నామినేషన్‌లు – అనంతపురంలో ఎనిమిది చోట్ల ఇదే పరిస్థితి – ఆందోళన చెందుతున్న వైసీపీ అభ్యర్థులు అమరావతి, మార్చి26(జ‌నంసాక్షి) …

జగన్‌ రాజకీయ ముసుగు తొలగిపోయింది

– కేసీఆర్‌ మద్దతు జగన్‌కే.. ¬దాకు కాదు – కుట్రలతో ఏపీని అబాసుపాలు చేయాలని చూస్తున్నారు – ప్రజలే ఓటుద్వారా వైకాపా అభ్యర్థులకు గుణపాఠం చెబుతారు – …

ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరికలు

శ్రీకాకుళం,మార్చి19(జ‌నంసాక్షి): టిడిపికి మరోమారు అధికారం కట్టబెట్టాలని, అప్పుడే అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ముందుకు సాగుతాయని ఎంఎల్‌ఎ గుండ లక్ష్మీదేవి అన్నారు. చంద్రబాబు మాత్రమే ఎపిని అభివృద్ది చేయగలరని …