సీమాంధ్ర

ఎపిలో అధికార దోబూచులాట

టిడిపిలో తిరుగలేని నేత చంద్రబాబు ఆయన మళ్లీ సిఎం అంటున్న టిడిపి శ్రేణులు జగన్‌ సిఎం కావడం ఖాయమంటున్న వైకాపా అమరావతి,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఎన్నికల తరవాత కూడా తెలుగుదేశం …

ఏపీ కాంగ్రెస్ నేతలపై వీహెచ్ అసహనం

కాకినాడ: హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం పునర్ నిర్మాణం జరిగే వరకు తన పోరాటం ఆగదని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు హెచ్చరించారు. కాకినాడలో ఇంద్రపాలెం బ్రిడ్జి …

మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు

ఏలూరు,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  జిల్లాల్లో ఈ  వేసవిలో ఎక్కడా కూడా తాగునీటి ఇబ్బంది అనే మాట లేకుండా చర్యలకు ఉపక్రమించారు.  అవసరమైతే ప్రత్యేక మోటర్లు ద్వారా నీటిని చెరువుల్లోకి మళ్లించాలని …

హైకోర్టు తీర్పుపై..  అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం

– తీర్పు పరిశీలన అనంతరం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది – ఏంచూసి జగన్‌కు అవకాశం ఇవ్వాలి? – తెదేపా గెలుపును ఎవరూ అడ్డుకోలేరు – తెదేపా ఎమ్మెల్సీ …

జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి

– రాజన్న రాజ్యం తీసుకొస్తాడు – వివేకా హత్యకేసును ప్రభుత్వం తప్పుదోవపట్టిస్తుంది – పరిటాల హత్యకేసులో నా కొడుకుపై ఆరోపణలు వచ్చాయి – అప్పుడు కొడుకని చూడకుండా …

బైక్‌ను ఢీకొన్న బస్సు: వ్యక్తి మృతి

అనంతపురం,మార్చి29(జ‌నంసాక్షి): జిల్లాలోని తాడిపత్రిలో రోడ్డు ప్రమాదం జరిగింది. పట్టణంలోని ఫ్లై ఓవర్‌ దగ్గర బైక్‌ను బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామాంజనేయులు(35) అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, …

అద్భుతాలు సృష్టించే నడివయస్సులో ఉన్నాం

– ఒక కులానికో, ప్రాంతానికో తెదేపా పరిమితం కాదు – ఆనంద ఆంధప్రదేశ్‌ తమందరి లక్ష్యం – సంక్షేమ విప్లవం తెచ్చిన ఘనత తెదేపాదే – గాజువాకలో …

ఈసీ ఆదేశాలను..  శిరసావహించాల్సిందే!

– అధికారుల బదిలీలపై ఏపీ ప్రభుత్వ వాదనలు తోసిపుచ్చిన న్యాయస్థానం – ఈసీ ఆదేశాల్లో ఎలాంటి జోక్యం చేసుకోలేమని వెల్లడి – హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు …

టిడిపిని ఆదుకోనున్న అన్నదాతా సుఖీభవ

పథకంతో ప్రజల్లో సానుకూల భావన అమరావతి,మార్చి29(జ‌నంసాక్షి): అన్నదాతా సుఖీభవ  పథకం కింద పెట్టుబడి రాయితీ దళారుల చేతుల్లోకి వెళ్లకుండా నేరుగా కర్షకుల ఖాతాలకే జమ చేసే విధానాన్ని …

బరి నుంచి తప్పుకొన్న అభ్యర్థి

తంబళ్లపల్లిలో బిజెపికి షాక్‌ చిత్తూరు,మార్చి29(జ‌నంసాక్షి): తంబళ్లపల్లిలో చివరి రోజు భాజపాలో కొన్ని అనూహ్య పరిణామాలు సంభవించాయి. పార్టీ నుంచి బీఫాం అందుకున్న పెద్దతిప్పసముద్రం మండలానికి చెందిన మంజునాథరెడ్డి …