సీమాంధ్ర

మావోల నియోజకవర్గంలో పోలీసుల జల్లెడ

ఎన్నికలకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు కాకినాడ,మార్చి29(జ‌నంసాక్షి):  సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌ బలగాలు రంపచోడవరం నియోజకవర్గంలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఎన్నికల నాటికి పూర్తిగా అన్ని …

ఈసీ స్వతంత్రంగా ఉండాలి

– కుట్రదారుల మాటలతో అధికారులను బదిలీచేయడమేంటి – తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకర్‌ అమరావతి, మార్చి28(జ‌నంసాక్షి) : ఈసీ రాజ్యాంగ బద్దంగా నడుకోవాలని, ఎన్నికల సంఘం …

కొవ్వాడ అణు విద్యుత్‌ను వ్యతిరేకించాలి

అన్ని రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకటించాలి విశాఖపట్టణం,మార్చి27(జ‌నంసాక్షి): కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు ముప్పువాటిల్లుతుందని సిఐటియు నేతలు ఆందోళన వ్యక్తం …

 దెబ్బతిన్న  రైతులను ఆదుకోవాలి: సిపిఎం

అనంతపురం,మార్చి27(జ‌నంసాక్షి): సకాలంలో వర్షాలు కురవక ముందస్తు వర్షాలకు విత్తుకున్న రైతుల పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌ తెలిపారు. వర్షాలు కురవకపోతే ఈ పంట …

అభివృద్ది ప్రదాత సిఎం చంద్రబాబు

ఆయన నాయకత్వమే ఎపికి శరణ్యం మళ్లీ బాబుకు ఓటేసి గెలిపిస్తేనే మేలు: వర్ల విజయవాడ,మార్చి27(జ‌నంసాక్షి): రాజధాని అమరావతి నిర్మాణంతో ఎపి దశ మారుతుందని పార్టీ ప్రతినిధి వర్ల …

జగన్‌ను అడ్డుపెట్టుకొని..  ఏపీపై పెత్తనం చేయాలన్నేదే కేసీఆర్‌ కుట్ర

– ముగ్గురు కలిసి చంద్రబాబును ఓడించాలని చూస్తున్నారు – బందరు పోర్టులో తెలంగాణ వారికి ఉద్యోగాలిప్పించాలని చూస్తున్నారు – పలాస ప్రచార సభలో ఏపీ మంత్రి నారా …

ఎపి ప్రయోజనాలు కెసిఆర్‌ కాళ్ల వద్ద జగన్‌ తాకట్టు: బుద్దా

విజయవాడ,మార్చి26(జ‌నంసాక్షి): ఎట్టకేలకు జగన్‌ రాజకీయ ముసుగు తీసేసారని, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో తనకు సంబంధాలు ఉన్నాయన్న  జగన్‌ ఒప్పుకున్నారని ఏపీ టీడీపీ నేత బుద్ధా వెంకన్న అన్నారు. …

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

ఆటోప్రమాదంలో మరో టెన్త్‌ విద్యార్థి మరణం కడప,మార్చి26(జ‌నంసాక్షి): వేర్వేరు ప్రమాదాలల్‌ఓ ఓ టెన్త్‌ విద్యార్థి సహా మరొకరు మృతి చెందారు. కమలాపురం మండలం నేటపల్లి వద్ద మంగళవారం …

రాష్ట్రంలో బలం చాటుకునే ఎత్తులో లెఫ్ట్‌ పార్టీలు

జనసేన,బిఎస్పీ పొత్తుతో బలమైన కూటమిగా ఏర్పాటు మళ్లీ సత్తా చాటేందుకు ఉత్సాహంగా ప్రచారం విజయవాడ,మార్చి26(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. 175 శాసన సభ, 25 …

ఎపి ఎన్నికల ప్రచారంలో పెన్షన్‌ పాలిటిక్స్‌

పోటీపడి పెన్షన్లు పెంచుతామంటున్న నేతలు కెసిఆర్‌ ఆదర్శంగా పోటాపోటీ హావిూలు అమరావతి,మార్చి26(జ‌నంసాక్షి): ఎపి ఎన్నికల ప్రచారంలో  పింఛన్ల పాలిటిక్స్‌ జోరందుకుంటోంది. మొదట రూ.200 ఉన్న పింఛన్‌ వెయ్యి …