సీమాంధ్ర

297 దేవాలయాల్లో ‘మనగుడి’

శ్రీకాకుళం, జూలై 18: జిల్లాలో వచ్చే నెల 2న తిరమల తిరుపతి దేవస్థానం, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మనగుడి కార్యక్రమం విజయవంత చేయాలని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ …

వంశధారపై కలెక్టర్‌ అధ్యయనం ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి కాట్రగడలో పరిశీలన

శ్రీకాకుళం, జూలై 18 : వంశధార ప్రాజెక్టు ఫేజ్‌-2, స్టేజ్‌-2లో భాగంగా 87,88 ప్యాకేజీల్లో జరిగిన పనులపై కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ అధ్యయనం చేశారు. ప్రాజెక్టు ముఖద్వారం భామిని …

గ్రూఫ్‌-2 పరీక్షలకు సర్వ సిద్ధం

నెల్లూరు, జూలై 18: ఈ నెల 21, 22 తేదీల్లో జరిగే గ్రూప్‌-2 పరీక్షలకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా మొత్తం మీద …

నెల్లూరులో పెరిగిపోతున్న చోరీలు ఆందోళనలో ప్రజానీకం

నెల్లూరు, జూలై 18: నెల్లూరు జిల్లాలో రోజురోజుకు చోరీలు పెరిగిపోతుండడం పట్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వారంలోనే బక్తవత్సలనగర్‌, వనంతోపు ప్రాంతాలలో 12 దొంగతనాల కేసులు …

బయోమెట్రిక్‌ విధానం ద్వారా జనగణనకు రంగం సిద్ధం

నెల్లూరు, జూలై 18 : బయోమెట్రిక్‌ విధానంలో జనాభ గణన చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఈ పద్దతిలోనే నివేశన కార్డు జారీని …

కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటి పాలనకు స్వస్తి పలకాలి..

ఏలూరు, జూలై 17: విద్యుత్‌ సరఫరాలో జరుగుతున్న కోతలపై పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ …

విద్యుత్‌ కోతలు పూర్తిగా ఎత్తివేయండి రైతులకు 7గంటల విద్యుత్‌ సరఫరా చేయాలి

ఏలూరు, జూలై 17: వ్యవసాయ, పారిశ్రామిక రంగంపై ఆధారపడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ కోతల వలన రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా …

విద్యుత్‌ కోతపై సబ్‌స్టేషన్ల ముట్టడి

కడప, జూలై 17 : రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్ర విద్యుత్‌ కోత సమస్యను ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. …

సమస్యలు పరిష్కరిస్తే.. ప్రజల అభినందనలు తథ్యం : వాణీమోహన్‌

ఏలూరు, జూలై 17: గ్రామస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసు కున్నప్పుడే ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించగలుగుతామని అప్పుడే యంత్రాంగంపై ప్రజల్లో విశ్వాసం, గౌరవం పెరుగుతుందని జిల్లా …

అందరూ బడిలో ఉండాల్సిందే : వాణీమోహన

ఏలూరు, జూలై 17 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండడానికి వీలు లేదని దాడులు ముమ్మరం చేసి బాలకార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలని …