సీమాంధ్ర

బయోమెట్రిక్‌ విధానం ద్వారా జనగణనకు రంగం సిద్ధం

నెల్లూరు, జూలై 18 : బయోమెట్రిక్‌ విధానంలో జనాభ గణన చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ఈ పద్దతిలోనే నివేశన కార్డు జారీని …

కిరణ్‌కుమార్‌రెడ్డి చీకటి పాలనకు స్వస్తి పలకాలి..

ఏలూరు, జూలై 17: విద్యుత్‌ సరఫరాలో జరుగుతున్న కోతలపై పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ …

విద్యుత్‌ కోతలు పూర్తిగా ఎత్తివేయండి రైతులకు 7గంటల విద్యుత్‌ సరఫరా చేయాలి

ఏలూరు, జూలై 17: వ్యవసాయ, పారిశ్రామిక రంగంపై ఆధారపడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యుత్‌ కోతల వలన రైతులు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా …

విద్యుత్‌ కోతపై సబ్‌స్టేషన్ల ముట్టడి

కడప, జూలై 17 : రాష్ట్రంలో రైతులు, ప్రజలు తీవ్ర విద్యుత్‌ కోత సమస్యను ఎదుర్కొంటుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. …

సమస్యలు పరిష్కరిస్తే.. ప్రజల అభినందనలు తథ్యం : వాణీమోహన్‌

ఏలూరు, జూలై 17: గ్రామస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసు కున్నప్పుడే ప్రజా సమస్యలు సత్వరం పరిష్కరించగలుగుతామని అప్పుడే యంత్రాంగంపై ప్రజల్లో విశ్వాసం, గౌరవం పెరుగుతుందని జిల్లా …

అందరూ బడిలో ఉండాల్సిందే : వాణీమోహన

ఏలూరు, జూలై 17 : పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్క బాలకార్మికుడు కూడా ఉండడానికి వీలు లేదని దాడులు ముమ్మరం చేసి బాలకార్మికులను గుర్తించి బడిలో చేర్పించాలని …

ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటాలు ఖాయం ప్రత్యేక రాష్ట్రాల వల్ల ప్రయోజనాలెన్నో..

రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరుకర్నూలు, జూలై 17 :జాతీయ స్దాయిలో నదుల అనుసంధానమే రాయలసీమ ప్రాంత సమస్యలకు పరిష్కార మార్గమని, ఈ ప్రాంత రైతాంగానికి ఒక …

సబ్సిడీపై రైతులకు పవర్‌ టిల్లర్లు

వినుకొండ, జూలై 17 : వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులలో భాగంగా 2012-13 సంవత్సరానికి రైతులకు అవసరమైన రోటో వేట, పవర్‌టిల్లర్లు సబ్సిడీపై అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి …

మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

వినుకొండ, జూలై 17 : మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని మండల కేంద్రమైన నూజేళ్ల ఏవో రమేష్‌ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం …

సీపీఐ ఆధ్వర్యంలో పట్టణ పర్యటన

వినుకొండ, జూలై 17 : సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పట్టణంలో 15 నుండి 20వరకు పర్యటిస్తున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి ఎం. వి. వరప్రసాద్‌ …

తాజావార్తలు