సీమాంధ్ర

ప్రత్యేక రాయలసీమ కోసం పోరాటాలు ఖాయం ప్రత్యేక రాష్ట్రాల వల్ల ప్రయోజనాలెన్నో..

రాయలసీమ జనతా పార్టీ వ్యవస్థాపకులు కొత్తూరుకర్నూలు, జూలై 17 :జాతీయ స్దాయిలో నదుల అనుసంధానమే రాయలసీమ ప్రాంత సమస్యలకు పరిష్కార మార్గమని, ఈ ప్రాంత రైతాంగానికి ఒక …

సబ్సిడీపై రైతులకు పవర్‌ టిల్లర్లు

వినుకొండ, జూలై 17 : వ్యవసాయ యాంత్రీకరణ పద్ధతులలో భాగంగా 2012-13 సంవత్సరానికి రైతులకు అవసరమైన రోటో వేట, పవర్‌టిల్లర్లు సబ్సిడీపై అందిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి …

మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పించాలి

వినుకొండ, జూలై 17 : మెట్ట పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని మండల కేంద్రమైన నూజేళ్ల ఏవో రమేష్‌ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం …

సీపీఐ ఆధ్వర్యంలో పట్టణ పర్యటన

వినుకొండ, జూలై 17 : సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు పట్టణంలో 15 నుండి 20వరకు పర్యటిస్తున్నట్లు ఆ పార్టీ కార్యదర్శి ఎం. వి. వరప్రసాద్‌ …

ప్రతిఒక్కరికి రక్షిత మంచినీరు అందించడమే ధ్యేయం

గుంటూరు, జూలై 17: రాజుపాలెం మండలంలోని కోట నెమలిపురి గ్రామ పరిధిలో ఉన్న నల్లబోతుకుంట సమీపాన 8 కోట్లతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే యర్రం …

గామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

గుంటూరు, జూలై 17 : పట్టణంలో అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని మాచర్ల, వైకాపా ఎమ్మెల్యే …

దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ

విజయనగరం, జూలై 17 : ప్రజల సహకారంతో దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో …

పట్టణంలో విద్యార్థుల ఆందోళన

విజయనగరం, జూలై 17: ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యాన విద్యా సంస్థల బంద్‌కు వివిధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చి …

వికలాంగులకు పరికరాలు పంపిణీ

విజయనగరం, జూలై 17: జిల్లాలో వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోనున్నదని విజయనగరం పట్టణ సభ్యురాలు బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద వికలాంగ …

గురజాడ గృహంలో వస్తువుల చోరీ

విజయనగరం, జూలై 17 : మహాకవి గురజాడ అప్పారావు స్వగృహంలో పలు వస్తువులు చోరీ అయినట్లు ఆలస్యంగా గుర్తించారు. వేదగిరి కమ్యూనికేషన్స్‌ ప్రతినిధి వి.రాంబాబు గురజాడ స్వగృహానికి …