సీమాంధ్ర

ప్రతిఒక్కరికి రక్షిత మంచినీరు అందించడమే ధ్యేయం

గుంటూరు, జూలై 17: రాజుపాలెం మండలంలోని కోట నెమలిపురి గ్రామ పరిధిలో ఉన్న నల్లబోతుకుంట సమీపాన 8 కోట్లతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే యర్రం …

గామాల్లో మౌలిక వసతులు కల్పించాలి

గుంటూరు, జూలై 17 : పట్టణంలో అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులతో సమీక్ష నిర్వహించి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని మాచర్ల, వైకాపా ఎమ్మెల్యే …

దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు : ఎస్పీ

విజయనగరం, జూలై 17 : ప్రజల సహకారంతో దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టబోతున్నట్లు జిల్లా ఎస్పీ కార్తికేయ తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో …

పట్టణంలో విద్యార్థుల ఆందోళన

విజయనగరం, జూలై 17: ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యాన విద్యా సంస్థల బంద్‌కు వివిధ విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చి …

వికలాంగులకు పరికరాలు పంపిణీ

విజయనగరం, జూలై 17: జిల్లాలో వికలాంగులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోనున్నదని విజయనగరం పట్టణ సభ్యురాలు బొత్స ఝాన్సీలక్ష్మి అన్నారు. జిల్లా పరిషత్‌ కార్యాలయం వద్ద వికలాంగ …

గురజాడ గృహంలో వస్తువుల చోరీ

విజయనగరం, జూలై 17 : మహాకవి గురజాడ అప్పారావు స్వగృహంలో పలు వస్తువులు చోరీ అయినట్లు ఆలస్యంగా గుర్తించారు. వేదగిరి కమ్యూనికేషన్స్‌ ప్రతినిధి వి.రాంబాబు గురజాడ స్వగృహానికి …

సిపిఐ ఎంఎల్‌ ఆధ్వర్యంలో ధర్నా

విజయనగరం, జూలై 17: విద్యుత్‌, తాగునీరు సమస్యలపై ప్రభుత్వం అనుసరిస్తున్న దారుణమైన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు, లెనినిస్ట్‌ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం …

సర్కార్‌ అసమర్ధత కారణంగానే విద్యుత్‌ కోతలు

విజయనగరం, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం అసమర్ధత కారణంగా రోజురోజుకు విద్యుత్‌ కోతలు పెరుగుతున్నాయని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా యువజన విభాగం నాయకుడు అవనాపు విక్రమ్‌ …

సినిమా థియాటర్లలో నిబంధనల మార్పు

శ్రీకాకుళం, జూలై 17 : సినిమా థియాటర్లలో నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలో 44 సినిమా థియాటర్లు ఉండగా ప్రస్తుతం ఉన్న థియాటర్లన్నీ 10 మీటర్ల …

జైళ్ల ఆధునికీకరణకు చర్యలు జైళ్లశాఖ డి.ఐ.జి. చంద్రశేఖరనాయుడు

శ్రీకాకుళం, జూలై 17 : జైళ్లలో ఖదైలకు అవసరమైన మేరకు సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ డి.ఐ.జి. ఎన్‌.చంద్రశేఖరనాయుడు తెలిపారు. నరసన్నపేట సబ్‌ జైళును …

తాజావార్తలు