సీమాంధ్ర

యువకుడి దారుణహత్య

నెల్లూరు, జూలై 18 : నగరంలోని వైఎంసిఎ గ్రౌండులో పి.మధు (23) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 12 …

ఫిజియో థెరఫి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 18: మండల కేంద్రమైన నూజెళ్ల ఐఇడి కేంద్రంలో ఫిజియో థెరఫి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగ విద్యార్థులకు ఫిజియో థెరఫి …

ఎంపి కార్యాలయంలో క్రెడిట్‌ క్యాంప్‌

వినుకొండ, జూలై 18 : మండల పరిషత్‌ కార్యాలయంలో క్రెడిట్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నామని బొల్లాపల్లి ఎంపిడిఓ అశోక్‌బాబు తెలిపారు. బుధవారంనాడు జరిగిన క్రెడిట్‌ క్యాంప్‌ కార్యక్రమానికి మండల …

కానిస్టేబుల్‌ ఆశతీరకుండానే యువకుడు మృతి

ఏలూరు, జూలై 18 : పోలీసు కానిస్టేబుల్‌ కావాలన్న ఆశ తీరకుండానే ఒక యువకుడి నిండు ప్రాణం పోయింది. పోలీసు కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నిర్వహించిన ఐదుకిలో …

విద్యార్థులతో పనిచేయించడం నేరం

గుంటూరు, జూలై 18: 14 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయిస్తే నేరమని, అటువంటి వారిపై కేసులు పెడతామని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన …

అభివృద్ధి నిధులతో మౌలిక సౌకర్యాలు

గుంటూరు, జూలై 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, …

రైతు, విద్యుత్‌ సమస్యలపై టిడిపి ధర్నా

విజయనగరం, జూలై 18 : రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గ శాఖ ఆధ్వర్యాన బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా …

21 నుంచి సిపిఐ సందర్శన

విజయనగరం, జూలై 18 : పట్టణంలోని అన్ని వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి ఉద్యమించాలని నిర్ణయించినట్లు సిపిఐ మండల కార్యదర్శి బుగత …

సమయపాలన పాటించండి

విజయనగరం, జూలై 18 : నిత్యం రద్దీగా ఉండే విజయనగరం-చీపురుపల్లి ప్రాంతాల మధ్య నడిచే ఉదయం వేళ బస్సులు సమయపాలన పాటించడం లేదని ఆరోపిస్తూ విద్యార్థినీ విద్యార్థులు …

పాముకాటుకు గర్భిణీ మృతి

విజయనగరం, జూలై 18 : పార్వతీపురం మండలం ములగ గ్రామానికి చెందిన ఏడు నెలల గర్భిణీ సురాపాటి సంధ్యారాణి (22) బుధవారం నాడు పాము కాటుకు మృతి …

తాజావార్తలు