సీమాంధ్ర

ప్రకాశం బ్యారేజీలో రెండు రోజులకు సరిపోను నీటినిల్వ ఇరిగేషన్‌ అధికారుల వెల్లడి విజయవాడ

, జూలై 18 : కృష్ణా డెల్టాకు సరఫరా చేయడానికి తగినంత నీరు ప్రకాశం బ్యారేజీలో నిల్వ లేని పరిస్థితి ఏర్పడడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నాగార్జునసాగర్‌ …

4 క్వింటాళ్ల రేషన్‌బియ్యం స్వాధీనం

విజయవాడ, జూలై 18: అక్రమంగా నిల్వ చేసిన నాలుగు క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని పౌర సరఫరాల అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. కంచికచర్లలోని ఒక వ్యాపారి ఇంట్లో …

9వ తరగతి విద్యార్థి కిడ్నాప్‌

విజయవాడ, జూలై 18 : గుడివాడలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి కిడ్నాప్‌కు గురయ్యాడు. రెండు రోజులుగా అతడి ఆచూకి దొరకకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు బుధవారం పోలీసులను …

పక్బందీగా జనగణన

నెల్లూరు, జూలై 18: జిల్లాలో బయోమెట్రిక్‌ విధానం ద్వారా జనగణన నిర్వహించాలని జనాభా లెక్కలవిభాగం డైరెక్టర్‌ వైవి అనూరాధ అన్నారు. స్థానిక గోల్డన్‌ జూబ్లీ హాలులో బుధవారం …

యువకుడి దారుణహత్య

నెల్లూరు, జూలై 18 : నగరంలోని వైఎంసిఎ గ్రౌండులో పి.మధు (23) అనే యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 12 …

ఫిజియో థెరఫి వైద్య శిబిరం

వినుకొండ, జూలై 18: మండల కేంద్రమైన నూజెళ్ల ఐఇడి కేంద్రంలో ఫిజియో థెరఫి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వికలాంగ విద్యార్థులకు ఫిజియో థెరఫి …

ఎంపి కార్యాలయంలో క్రెడిట్‌ క్యాంప్‌

వినుకొండ, జూలై 18 : మండల పరిషత్‌ కార్యాలయంలో క్రెడిట్‌ క్యాంప్‌ నిర్వహిస్తున్నామని బొల్లాపల్లి ఎంపిడిఓ అశోక్‌బాబు తెలిపారు. బుధవారంనాడు జరిగిన క్రెడిట్‌ క్యాంప్‌ కార్యక్రమానికి మండల …

కానిస్టేబుల్‌ ఆశతీరకుండానే యువకుడు మృతి

ఏలూరు, జూలై 18 : పోలీసు కానిస్టేబుల్‌ కావాలన్న ఆశ తీరకుండానే ఒక యువకుడి నిండు ప్రాణం పోయింది. పోలీసు కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నిర్వహించిన ఐదుకిలో …

విద్యార్థులతో పనిచేయించడం నేరం

గుంటూరు, జూలై 18: 14 సంవత్సరాల లోపు పిల్లలతో పని చేయిస్తే నేరమని, అటువంటి వారిపై కేసులు పెడతామని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం ఆయన …

అభివృద్ధి నిధులతో మౌలిక సౌకర్యాలు

గుంటూరు, జూలై 18 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమకు కేటాయించిన నియోజకవర్గ అభివృద్ధి నిధులతో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇస్తామని నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, …