సీమాంధ్ర

చాగంటి ప్రవచనాలతో అనేకులకు ఉపశమనం

భక్తిమార్గం ద్వారా సమాజానికి సేవచేస్తున్న ఆచార్యులు విజయవాడ,నవంబర్‌1 (జనంసాక్షి) : ఉరుకులు పరుగుల జీవితంలో ఆధ్యాత్మిక చింతన ప్రతి వారికీ ఇప్పుడు అవసరమయ్యింది. కొంత ఉవమనం..స్వాంతన దక్కాలంటే నాలుగు మంచి …

చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో ఉన్నారు

నగగరి ఎమ్మెల్యే రోజా విమర్శలు చిత్తూరు,అక్టోబర్‌30  (జనంసాక్షి): రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎంత ఫ్రస్టేషన్‌లో ఉన్నాడో అంతకన్నా ఎక్కువ ఫ్రస్టేషన్‌లో నగిరి నియోజకవర్గ టీడీపీ నాయకులున్నారని నగిరి …

విద్యారంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు: టీఎన్‌ఎస్‌ఎఫ్‌

విజయవాడ,అక్టోబర్‌30 (జనంసాక్షి):విద్యారంగాన్నిసీఎం జగన్‌రెడ్డి భ్రష్టుపట్టిస్తున్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్‌ మండిపడ్డారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌ని దెబ్బతీసేలా వైసీపీ ప్రభుత్వం చర్యలు …

బద్వేల్‌లో ఉప ఎన్నిక ప్రశాంతం: విజయానంద్‌

అమరావతి,అక్టోబర్‌30 (జనంసాక్షి): బద్వేల్‌లో ఉప ఎన్నిక ప్రశాంతంగా సాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్‌ అన్నారు. బద్వేల్‌ ఉపఎన్నిక పక్రియను అమరావతి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ …

విజయవాడకు చేరుకున్న వెంకయ్యనాయుడు

విజయవాడ,అక్టోబర్‌30  (జనంసాక్షి)  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నాలుగు రోజులపాటు ఎపిలో గడపనున్నారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు ఆయన వనివారం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యకు …

వాసవి భవన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి

గుంటూరు,అక్టోబర్‌30  (జనంసాక్షి) : నరసరావుపేట గుంటూరు రోడ్డులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానానికి చెందిన పాత రథశాలను వాసవి భవన్‌ గా పునర్నిర్మించిన …

త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

గుంటూరు,అక్టోబర్‌30  (జనంసాక్షి) :ప్రముఖ శైవక్షేత్రం గా భాసిల్లుతున్న శ్రీ శ్రీ త్రికోటేశ్వర స్వామిని శనివారం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్‌ తిల్హరి దంపతులు దర్శించుకున్నారు. వారికి దేవస్థానం …

కోనసీమలో మళ్లీ పెరుగుతున్న కేసులు

అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు వ్యాక్సిన్‌ తప్పనిసరిగా తీసుకోవాలని సూచన కాకినాడ,అక్టోబర్‌30  (జనంసాక్షి) : కోనసీమలో గత ఐదు రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతుండడం ప్రజల్లో భయాందోళనలు …

గురుకులాల్లో కనీసవసతులు కల్పించాలి

కాకినాడ,అక్టోబర్‌30  (జనంసాక్షి) : రాష్ట్రంలో దళితుల పట్ల జగన్‌ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని టీడీపీ అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి అయితాబత్తుల ఆనందరావు ఆరోపించారు. …

బద్వేల్‌ ఉప ఎన్నికలో మందకొడిగా పోలింగ్‌

పలు గ్రామాల్లో మెల్లగా వస్తున్న ఓటర్లు సమస్యాత్మక కేంద్రాల్లో ప్రతేక బృందాల ఏర్పాటు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్న ఎస్సీ అన్బురాజన్‌ పోలింగ్‌ పక్రియను వీడియో రికార్డింగ్‌తోపాటు వెబ్‌క్యాస్టింగ్‌ అమరావతి …