Main

రమ్య కుటుంబానికి పరామర్శ

టిడిపి నేతలను అరెస్ట్‌ చేసి తరలింపు పోలీసుల తీరుపై మండిపడ్డ లోకేశ్‌ గుంటూరు,అగస్టు16(జనంసాక్షి): హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు తెదేపా జాతీయ ప్రధాన …

విద్యుత్‌ వైర్లు తగిలి టిప్పర్‌ దగ్ధం

నెల్లూరు,అగస్టు16(జనంసాక్షి): జిల్లాలో ఓ టిప్పర్‌ కాలి బూడిదయ్యింది. కలువాయి మండలం, కేశమనేనిపల్లిలో కండలేరు కాలువ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. …

సిబిఐ విచారణకు హాజరైన వైఎస్‌ ప్రకాశ్‌ రెడ్డి

కడప,అగస్టు16(జనంసాక్షి): వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. పులివెందులలో జరుగుతున్న విచారణకు వైఎస్‌ ప్రకాష్‌ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి ప్రకాష్‌ రెడ్డి …

రమ్య హత్యకు నిరసనలు

విశాఖపట్నం,అగస్టు16(జనంసాక్షి): బీటెక్‌ విద్యార్ధిని రమ్య హత్యను నిరసిస్తూ టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఎల్‌ఐసీ బిల్డింగ్‌ అంబేద్కర్‌ విగ్రహం …

తాగిన మైకంలో భార్య, కొడుకు పై దాడి

ఒంగోలు,అగస్టు16(జనంసాక్షి): ప్రకాశం జిల్లా దానకొండ మండలం ఎర్రబాలెంలో దారుణం చోటు చేసుకుంది. పీకల్లోతు మద్యం తాగి ఇంటికి వచ్చిన తండ్రి..భార్య, కొడుకులతో ఘర్షణకు దిగాడు. మద్యం మత్తులోనే..భార్య, …

రమ్య కుటుంబ సభ్యులకు సుచరిత పరామర్శ

ప్రభుత్వం తరఫున పదిలక్షల చెక్కు అందచేత గుంటూరు,ఆగస్ట్‌16(జనంసాక్షి): గుంటూరులో హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబసభ్యులను హోంమంత్రి మేకతోటి సుచరిత పరామర్శించారు. సోమవారం జీజీహెచ్‌లో వారిని …

ఎపిలో మోగిన బడిగంటలు

చాలాకాలం తరవాత పాఠశాలలు పునఃప్రారంభం కరోనా రక్షణ జాగ్రత్తలు తీసుకున్న విద్యాశాఖ అమరావతి,ఆగస్ట్‌16(జనంసాక్షి): ఎపిలో బడులు తెరచుకున్నాయి. చాలాకాలం తరవాత మళ్లీ గంటలు మోగాయి. పిల్లలు కూడా …

భవిష్యత్‌లో భూవివాదాలకు చెక్‌

భూ సర్వేపై సబ్‌కలెక్టర్‌ ఇలాక్కియా రాజమండ్రి,ఆగస్ట్‌16(జనంసాక్షి): సర్వే ఆఫ్‌ ఇండియా సహకారంతో ఆధునిక సాం కేతిక పరిజ్ఞానంతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్టు రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా …

ప్రాజెక్టుల పూర్తిచేసిన ఘనత బాబుదే :దేవినేని

విజయవాడ,ఆగస్ట్‌16(జనంసాక్షి): పురుషోత్తమపట్నం,పట్టిసీమ ఎత్తిపోతలు పూర్తి చేయడం ద్వారా సాగునీటి రంగంలో టిడిపి ప్రభుత్వం అద్బుత విజయాలు సాధించామని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇచ్చిన హావిూమేరకు నీటిని …

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తత అవసరం

కరోనా లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి కాకినాడ,ఆగస్ట్‌16(జనంసాక్షి): వర్షాకాలం నేపథ్యంలో అపరిశుభ్రత వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా …