Main

11న మరోమారు లోక్‌ అదాలత్‌ నిర్వహణ

కరోనాతో కొద్దిరోజులుగా నిలిపివేశాం సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రత్న ప్రసాద్‌ గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): వచ్చే నెల పదకొండున మరోసారి లోక్‌ ఆదాలత్‌ ప్రారంభిస్తున్నామని సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఏ …

ఇంతటి అవినీతి ఎక్కడా చూడలేదు

జగన్‌ పాలనపై బిజెపి నేత కన్నా విసుర్లు అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో సెంట్రలైజ్డ్‌ అవినీతి జరుగుతోందని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడుతూ 50 …

నవరత్నాల పేరుతో వైసిపి నవమోసాలు

పేదల బియ్యానికి ఎసరు పెట్టారన్న బోండా ఉమ లోకేశ్‌ తప్పేం మాట్లాడారన్న ఎమ్మెల్సీ మంతెన అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): పేదలకు నవరత్నాలు అని చెప్పి వైసీపీ నవ మోసాలు చేసిందని …

పోలీసులు అతిగా వ్యవహరించడం తగదు

ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి,ఆగస్ట్‌18(జనంసాక్షి): గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం దారుణం అని టిడిపి …

దళిత విద్యార్థి కుటుంబాన్నిపరామర్శిస్తే భయమెందుకు

టిడిపి నేతలను అడ్డుకోవడంలో ఆంతర్యమేమిటి: టిడిపి అమరావతి,ఆగస్ట్‌18(జనంసాక్షి): రాష్ట్రంలో దళితయువతి అమానుషంగా నడిరోడ్డుపై చంపితేఆ కుటుంబాన్ని పరామర్శించడం కూడా ప్రభుత్వం తట్టుకోలేక పోయిందని తెలుగుదేశం పార్టీ అధికార …

హెడ్కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందన

గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణను పట్టుకున్న కానిస్టేబుల్‌ రఫిక్‌ని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ అభినందించారు. హత్య జరిగిన సమయంలో కానిస్టేబుల్‌ …

ఎపిలో కొత్తగా 1,063మందికి పాజిటివ్‌

అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో గత 24గంటల్లో 59,198 కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, 1,063మందికి పాజిటివ్‌ వచ్చింది. తాజాగా కరోనాతో పోరాడుతూ 11 మృతి చెందారు. అత్యధికంగా చిత్తూరు …

కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబాలకు 5లక్షలు ఇవ్వాలి

వైసిపి ప్రభుత్వం ఏ ఒక్క హావిూ నెరవేర్చడం లేదు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు ఒంగోలు,ఆగస్టు17(జనంసాక్షి): కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు 5 లక్షల …

పెళ్లిళ్లకు 150మందికే అనుమతి

ఖచ్చితంగా రూల్స్‌ పాటించేలా చూడాలి అధికారులకు సిఎం జగన్‌ స్పష్టీకరణ అమరావతి,ఆగస్టు17(జనంసాక్షి): ఏపీలో కర్ఫ్యూని సడలించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ …

ప్రైవేట్‌ అంబులెన్సులో మంటలు

కడప,ఆగస్ట్‌17(జనంసాక్షి): కడప జిల్లాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రొద్దుటూరులో ఒక ప్రైవేటు అంబులెన్స్‌లో గ్యాస్‌ ఎక్కిస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఆ …