Main

విద్యార్థిని రమ్మ హత్య దారుణ ఘటన

నిందితుడిని సకాలంలో అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది పసలేని టిడిపి నేతల తీరుపై మండిపడ్డ మంత్రి అవంతి లోకేశ్‌ విమర్శలు అర్థరహితమని …

స్కూళ్లలో కోవిడ్‌ ప్రోటకాల్స్‌ అమలు

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు గ్రామ,వార్డు సచివాలయం చూనిట్‌గా వ్యాక్సినేషన్‌ అధికారులతో సవిూక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు అమరావతి,ఆగస్ట్‌17(జనంసాక్షి): పాటశాలలను పునఃప్రారంభించినందున స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ …

ఇరుకుటుంబాల మధ్య భూ తగాదా

ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు రాజమండ్రి,ఆగస్ట్‌17(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మొగలికుదురు అరుంధతి పేటలో దారుణం జరిగింది. భూమి సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఒకే సామాజిక …

శ్రీశైలానికి తగ్గిన వరదప్రవాహం

క్నూలు,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గత కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి …

కరోనా భయాల మధ్య మొదలైన విద్యాసంస్థలు

తొలిరోజు భయంభయంగానే హజరైన టీచర్లు,స్టూడెంట్స్‌ భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పాటించిన పిల్లలు విజయవాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు,టీచర్లు …

యానాం మార్కెట్‌లో పులసకు రికార్డు ధర

కాకినాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): యానాంలో సోమవారం రెండు కిలోలుపైగా ఉన్న పులస చేపను రికార్డు స్థాయిలో రూ.20 వేలకు ఓ చేపల వ్యాపారి పాడుకుంది. యానాం గోదావరిలో ఒక మత్స్యకారుడి …

విషజ్వరాలతో ప్రజల ఆదోళన

ప్రభుత్వాసుపత్రికు క్యూ కట్టిన జనం కాకినాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాకాలం సీజన్‌ కావడడంతో విషజ్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్యంతో పాటు, దోమలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. దోమల …

కొలిక్కిరాని వివేకా హత్యకేసు

సిబిఐ దర్యాప్తులోనూ కానరాని ఆశ హంతకుల నుంచి డాక్టర్‌ సునీతకు ప్రాణహాని ఉందా? ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై సర్వత్రా అనుమానాలు కడప,ఆగస్ట్‌17(జనంసాక్షి): రెండేళ్ల క్రితం హత్యకు గురైన …

సిఎం జగన్‌ను మావయ్యూ సంబోధించిన పిల్లలు

గోరుముద్ద కార్యక్రమం మంచిగా ఉందని అభినందన కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని …

విద్యార్థుల భవిష్యత్‌ కోసమే జగనన్న విద్యాకానుక

నాడునేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి తూర్పులో ప్రారంభించిన సిఎం జగన్‌ కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): పేద, మధ్య తరగతి విద్యార్థుల …