నిందితుడిని సకాలంలో అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది పసలేని టిడిపి నేతల తీరుపై మండిపడ్డ మంత్రి అవంతి లోకేశ్ విమర్శలు అర్థరహితమని …
ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు రాజమండ్రి,ఆగస్ట్17(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మొగలికుదురు అరుంధతి పేటలో దారుణం జరిగింది. భూమి సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఒకే సామాజిక …
క్నూలు,ఆగస్ట్17(జనంసాక్షి): ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గత కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి …
తొలిరోజు భయంభయంగానే హజరైన టీచర్లు,స్టూడెంట్స్ భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పాటించిన పిల్లలు విజయవాడ,ఆగస్ట్17(జనంసాక్షి): ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు,టీచర్లు …
కాకినాడ,ఆగస్ట్17(జనంసాక్షి): యానాంలో సోమవారం రెండు కిలోలుపైగా ఉన్న పులస చేపను రికార్డు స్థాయిలో రూ.20 వేలకు ఓ చేపల వ్యాపారి పాడుకుంది. యానాం గోదావరిలో ఒక మత్స్యకారుడి …
ప్రభుత్వాసుపత్రికు క్యూ కట్టిన జనం కాకినాడ,ఆగస్ట్17(జనంసాక్షి): వర్షాకాలం సీజన్ కావడడంతో విషజ్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్యంతో పాటు, దోమలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. దోమల …
గోరుముద్ద కార్యక్రమం మంచిగా ఉందని అభినందన కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని …
నాడునేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి తూర్పులో ప్రారంభించిన సిఎం జగన్ కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): పేద, మధ్య తరగతి విద్యార్థుల …