హైదరాబాద్

ఘనంగా గ్రంధాలయ పితామహుడు డాక్టర్ రంగనాదం జయంతి

మిర్యాలగూడ. జనం సాక్షి కె ఎన్ ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ ఆర్ రంగనాథం 131 వ జయంతి నీ …

అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్.

యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా పేర్కొన్నారు.శుక్రవారం …

*కేసీఆర్ చిత్రపటానికి రాఖీ కట్టిన కేజీవీబీ విద్యార్థులు*

అలంపూర్ ఆగష్టు 12 జనంసాక్షి                  అలంపూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ …

*మహిళాభ్యున్నతికి ప్రభుత్వం కృషి*

*ఆగస్టు 15 నుంచి జిల్లాలో  26 వేల‌ మందికి కొత్తగా సామాజిక పెన్షన్లు* సీయం కేసీఆర్ చిత్ర‌ప‌టానికి రాఖీలు క‌ట్టిన మున్సిప‌ల్, ఐకేపీ, డీఆర్డీఏ మ‌హిళ ఉద్యోగులు, …

ఘనంగా గ్రంధాలయ పితామహుడు డాక్టర్ రంగనాదం జయంతి

మిర్యాలగూడ. జనం సాక్షి స్థానిక కె ఎన్ ఎమ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల  లో గ్రంథాలయ పితామహుడు డాక్టర్  ఎస్ ఆర్ రంగనాథం 131 వ జయంతి …

వెలకట్టలేని బంధాలను, వదులుకోలేని అనుబంధాలను గుర్తుచేసే మధుర బంధమే *రక్షాబంధనం*”

 వైస్ ఎంపీపీ గురుమిట్కల మల్లేశం దోమ జనం సాక్షి. 75 వ స్వతంత్ర భారత్ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైస్ …

డ్రాప్ బాక్స్ ను వినియోగించాలి

జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి కలెక్టరేట్ కార్యాలయానికి వచ్చే సందర్శకులు బడి పిల్లల సహాయార్ధం ఏవైనా స్టేషనరీ వస్తువులు ఇవ్వదల్చుకున్న వారు  కలెక్టరేట్ …

మండలస్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

జనంసాక్షి -తెల్కపల్లి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు  ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని పెద్దూరు గ్రామపంచాయతీ సెక్రటరీ A సందీప్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు .వివరాలోకి వెళితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్బంగా గ్రామస్థాయిలో వాలీబాల్ , కబడ్డీ , ఖోఖో , లాంగ్ జంప్ , టగ్ ఆఫ్ వార్ , పోటీలునిర్వహించామన్నారు . ఇందులో ప్రతిభ కనబర్చిన  క్రీడాకారులను మండల స్థాయి పోటీలకు ఎంపిక చేశామని ఆయన తెలిపారు. ఆటలు  ఆడటం  వలన ఆరోగ్యంగా ఉండొచ్చని సర్పంచ్ శైలజా రెడ్డి  తెలిపారు .కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శైలజా రెడ్డి , ఎంపీటీసీ లింగమయ్య  , వార్డు సభ్యులు ,పంచాయతీ సెక్రటరీ , క్రీడాకారులు ,గ్రామస్థులు , యువకులు పాల్గొన్నారు

వినాయక చవితి పండుగకు మట్టి ప్రతిమలనే వినియోగించాలి

జిల్లా కలెక్టర్ యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి పర్యావరణ పరిరక్షణలో బాగంగా వినాయక చవితి పండుగను మట్టి విగ్రహాలతో నిర్వహించాలని  జిల్లా కలెక్టర్  పమేలా సత్పతి …

లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం ఆమోదం

ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ కడెం ఆగుస్ట్ 12(జనం సాక్షి) లక్ష్మీపూర్ ఎత్తిపోతల పథకానికి నిన్న జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఆమోదం తెలిపిన సందర్భంగా …