హైదరాబాద్

*ప్రజ ప్రతినిధులకు రాఖీ కట్టిన జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరిత*

అలంపూర్ ఆగష్టు 12 (జనంసాక్షి ) అలంపూర్   మండల కేంద్రంలోని హేమాలాపూరి సదన్ దేవస్థాన వసతి భావన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఆలయఅధికారులు చేపట్టారు.ఈ ప్రారంభకార్యక్రమనికి వచ్చిన …

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పారిశుద్ధ కార్మికులతో రాఖీ..

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 12(జనం సాక్షి)  వరంగల్ తూర్పు నియోజకవర్గం చౌరస్తా నందు  టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్  పిలుపు మేరకు  ముఖ్యమంత్రివర్యులు కేసిఆర్  …

స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్ కీలక పాత్ర

– ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు అందె అశోక్ ఘనంగా ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ వేడుకలు.. చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 12 : భారత స్వాతంత్ర్య ఉద్యమంలో …

తెరాస అధ్వర్యంలో కేసిఆర్ విగ్రహానికి రాఖీ కట్టిన మహిళలు

జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 12: రక్షాబంధన్ రాఖీ పండుగ సందర్బంగా కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని కొండాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మామిడి …

-ఇంటింట జాతీయ జెండాను ఎగురవేద్ధాం.. జాతీయ ఐక్యతాను చాటుదాం…!

-బీజేపీ పందిల్ల ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి…!!! హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 12 (జనంసాక్షి) హుస్నాబాద్ మండలం పందిళ్ల ఎంపీటీసీ బాణాల జయలక్ష్మి ఆధ్వర్యంలో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి …

వజ్రోత్సవాల సందర్బంగా మండల, గ్రామ స్థాయిలో ర్యాలీలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో ,మండల …

వజ్రోత్సవాల సందర్బంగా మండల, గ్రామ స్థాయిలో ర్యాలీలు

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 13వ తేదీన జిల్లా కేంద్రంలో ,మండల …

సోదర సోదరీమణుల భావాన్ని బలోపేతం చేసేదే రాఖీ పండుగ.

నెరడిగొండ ఆగస్టు12(జనంసాక్షి): పవిత్రమైన అక్కచెలెల్ల అనుబంధాన్ని ఆత్మీయత ఐక్యతాన్ని పెంచుతుందని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు. శుక్రవారం రోజున రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా జిల్లా …

శాసన మండలి చైర్మన్ గుత్తా ను కలిసిన నూతన కలెక్టర్

నల్గొండ బ్యూరో. జనం సాక్షి నల్గొండ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన టి.వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  …

కరోనా నుంచి కోలుకున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు.

కుటుంబ సభ్యులతో కలిసి రాఖీ పండుగ వేడుకలు దుబ్బాక 12, ఆగష్టు ( జనం సాక్షి ) దుబ్బాక ఎమ్మెల్యే మధవనేను రఘునందన్ రావు జ్వరం కారణంగా …