హైదరాబాద్

ఈ నెల14 ముఖ్యమంత్రి కేసీఆర్ వికారాబాద్ రాక.

కేసీఆర్ చేతులమీదుగా జిల్లా సమీకృత కలెక్టర్  కార్యాలయ భవన ప్రారంభోత్సవం. జిల్లా కలెక్టర్ నిఖిల. వికారాబాద్ అగస్టు (జనంసాక్షి)రాష్ట్ర ముఖ్యమంత్రి ఈనెల 14న వికారాబాద్ జిల్లా సమీకృత …

ప్రణాళికాబద్ధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను నిర్వహించాలి

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి     స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను జిల్లాలలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ …

ఘనంగా ప్రపంచ ఆదివాసుల దినోత్సవం.

జనం సాక్షి ఉట్నూర్. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉట్నూర్ మండలంలోని మతడి గూడలో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్నికి …

మొహరం సందర్భంగా షర్బత్ పంపిణీ

  తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 7 :: ముస్లింల పవిత్ర పండుగ మొహరం పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొని అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను అని మున్సిపల్ కౌన్సిలర్ …

13న జరిగే సెమినార్ ను విజయవంతం చేయండి…జులకంటి

మిర్యాలగూడ. జనం సాక్షి స్వతంత్ర ఉద్యమం- కమ్యూనిస్టుల పాత్ర అనే అంశంపై ఈనెల 13న మిర్యాలగూడలో జరిగే సెమినార్ ను విజయ వంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే …

భారతీయులుగా గర్విద్దాం

75 ఏళ్ల పండుగలో భాగస్వాములు  అవుదాం జాతీయ స్ఫూర్తిని ప్రపంచాన్ని చాటుదాం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి …

లింగంపేట్ నుండి గాంధారి వెళ్ళే రోడ్డు మార్గం ఇటీవల రెండు కోట్ల యాభై లక్షలు తక్షణమే మంజూరు చేశారు

_గాంధారి జనంసాక్షి ఆగస్టు 09  గాంధారి మండలంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో R&B.వసతి గృహం లో ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజాల సురేందర్ రోడ్లు భవనాల శాఖ అధికారులు …

బరాఖత్ గూడెంలో ఘనంగా మొహరం వేడుకలు

మునగాల, ఆగష్టు 9(జనంసాక్షి): మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మోహర్రం పండుగను మంగళవారం మండల ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారని టిఆర్ఎస్ పార్టీ మండల మైనారిటీ సెల్ ప్రధాన …

ఆధ్యాత్మిక చింతనే ముక్తికి మార్గం.

మల్కాజగిరి.జనంసాక్షి.ఆగస్టు సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ భగవంతుని అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన మార్గం ఆధ్యాత్మిక చింత నే యోగ్యమైనదని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు అన్నారు.మంగళవారం ఆనంద్ బాగ్ …

భారత వానికి స్వాతంత్రం సిద్ధించడం కాంగ్రెస్ పార్టీ ఘనత

ఏఐసీసీ నేత కేతూరి వెంకటేశ్ పాన్ గల్, ఆగష్టు 09 ( జనం సాక్షి ) బ్రిటిష్ వారి పాలన నుంచి భారతావనికి స్వాతంత్ర్యం సాధించి, స్వేచ్ఛా …