ఎడిట్ పేజీ

తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు గొంతు విప్పలేదే?

బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ తీర్పును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అందరూ తప్పుబడుతున్నారు. బచావత్‌ ట్రైబ్యునల్‌ తీర్పునకు విరుద్దంగా జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ట్రైబ్యునల్‌ తీర్పు ఉందని, ఇది రాష్ట్ర ప్రయోజనాలను …

యూటీ డిమాండ్‌ ప్రజాస్వామ్య విరుద్ధం

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రకు చెందిన పెటుబడిదారులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు …

తెలంగాణపై మోడీ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి?

ఒక ఓటు రెండు రాష్ట్రాలు అంటూ కాకినాడలో తీర్మానం చేసిన భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత ఆ తీర్మానాన్నే మరిచిపోయింది. ఆ పార్టీ ప్రధాన భాగస్వామ్యపక్షంగా …

ఆంక్షలు లేని తెలంగాణ ఇవ్వాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో కీలకమైన అంశాలపై సంప్రదింపుల కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం తన పని పూర్తి చేసిం ది. …

వరుస తుపాన్లతో రైతన్న కుదేలు

బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వరుస తుపాన్లతో రైతన్న కుదేలవుతున్నాడు. పంటలు చేతికచ్చే సమయంలో సముద్రుడి ఆగ్రహంతో సర్వస్వం కోల్పోతున్నాడు. యేటా అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లో సంభవిస్తున్న తుపాన్లు …

విభజన తర్వాత కూడా వివాదాలు పరిష్కరించుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్‌ విభజనకు ముందే హైదరాబాద్‌పై హక్కులు, నదీ జలాల కేటాయింపు, అప్పులు, ఆస్తుల బదలాయింపు, విద్యుత్‌, వనరుల పంపిణీ ఇతరత్రా వ్యవహారాలన్నీ చక్కబెట్టాలని సీమాంధ్ర ప్రాంత ప్రజలు …

ప్రజలు కోరుకోని రాయల తెలంగాణ ఎందుకు?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర నేతలను సంతృప్తి పరచడానికో, తోవకు తెచ్చుకోవడానికో యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధిష్టానం చిత్ర, విచిత్రమైన ప్రత్యామ్నాయాలను ప్రచారంలో పెడుతోంది. …

అధిష్టానమే ముఖ్యమంత్రిని నియంత్రించాలి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కట్టడి చేయడానికి కాంగ్రెస్‌ అధిష్టానం ఇకనైనా దృష్టి సారించాలి. గతంలో అనేక …

ప్రాణాలు బలిగొన్న నిర్లక్ష్యం

హెలెన్‌ తుపాను వస్తూనే 11 మంది ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఓ తహశీల్దార్‌నూ కబళించింది. హెలెన్‌ తుపాను తీరం దాటుతూనే కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం …

సీమాంధ్ర ప్రజల గోడు పట్టని సమైక్య నేతలు

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సమైక్య రాష్ట్రంలో ముసుగులో అక్కడి ప్రజల హక్కులను కాలరాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో కీలకమైన …