Main

మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..!

 పెద్ద పేట మంథని, ( జనంసాక్షి) : రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అభివృద్ధి మార్క్..! చూపిస్తూ వస్తున్నారు. సిఆర్ఆర్ …

కరీంనగర్లో కాల్పుల కలకలం జ్యువెల్లరీ షాప్లో భారీ దోపిడీ

కరీంనగర్ బ్యూరో జనంసాక్షి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా కేంద్రంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. నగరంలోని జ్యోతినగర్లో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్లో ఉదయం 10గంటలకు ఏడు గురు …

నేడే కవిత కొత్త పార్టీ తరలి వెళ్లిన జిల్లా మండల నాయకులు

  గంభీరావుపేట ఏప్రిల్ 25(జనం సాక్షి); నేడే రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కరం కానుంది గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠగా తెలంగాణ …

ఒకే కుక్క… ఒక్క రోజే… 50 మందిపై దాడి

` భైంసాలో పిచ్చికుక్క స్వైరవిహారం ` తీవ్రంగా గాయపడ్డ నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు నిర్మల్‌(జనంసాక్షి):కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి …

ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి

        జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భక్తులు ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. …

గ్రామాలలో గులాబీ జెండా ఎగురాలే

            పరకాల, డిసెంబర్ 5 (జనం సాక్షి): కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా. పంచాయితీ ఎన్నికల్లో గ్రామగ్రామాన …

సొంత గూటికి చేరిన గజ్జి విష్ణు

            పరకాల, డిసెంబర్ 4 (జనం సాక్షి):హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ …

గుండ్లగుంటపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం

              ఊర్కొండ నవంబర్ 30, ( జనం సాక్షి ) ;మండలంలో తొలి విడుద ఎన్నికలలో భాగంగా 16 …

బాసరలో విషాదం..

` గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి ` మృతులంతా ఒకే కుటుంబానికి ముథోల్‌(జనంసాక్షి): నిర్మల్‌ జిల్లా బాసరలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి …

అధికారుల పట్టు.. బెట్టువీడని ప్రజలు

రాజోలి (జనంసాక్షి) జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న అనేక గ్రామాల ప్రజలు అధికారుల ఒత్తిళ్లకు తలొగ్గకుండా …