Main

దేశ ఐక్యతకే భారత్ జోడో యాత్ర-బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ కారుకురి రాం చందర్.

దేశ ఐక్యత కోసమే కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని బెల్లంపల్లి మాజీ జడ్పీటీసీ కారుకురి రాం చందర్ అన్నారు. సోమవారం …

ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సమరశీల ఉద్యమాలకు సిద్ధం కావాలి. ఏఐటియుసి

వెంకటాపూర్(రామప్ప)అక్టోబర్31(జనం సాక్షి):- సోమవారం రోజున వెంకటాపూర్ మండల కేంద్రంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ జెండాను ఆవిష్కరించిన భవనిర్మాణ కార్మిక సంఘం …

ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం:- జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ములుగు జిల్లా బ్యూరో, అక్టోబర్ 31(జనంసాక్షి):- ప్రజా సమస్యలు తీర్చడమే ప్రజావాణి లక్ష్యం అని జిల్లా కలెక్టర్ ఎస్. కృష్ణ ఆదిత్య అన్నారు.సోమవారం ప్రజావాణి కార్యక్రమములో భాగంగా …

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి.

ఘన నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలోని హస్నాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా మాజీ ప్రధానమంత్రి …

పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్

మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో సంఘీభావం. భైంసా. నిర్మల్. ఈరోజు భైంసా పట్టణంలో ఎమ్మార్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారి …

ఈనెల 8 న జరిగే సీ.పీ.ఐ. ధర్నాను విజయవంతం చేయండి

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధి లో ఈ నెల 8న తలపెట్టబోయే సీ.పీ.ఐ. ధరణా విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మిట్ట పెల్లి శ్రీనివాస్, …

కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాలపంపిణీ

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం దేవులవాడ జిల్లా పరిషత్ పాఠశాలలో సుమారు ఎనబై మంది పదో తరగతి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ యూత్ ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ …

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల్ పారుపల్లి వాసుకి సీఎం సహాయనిధి చెక్కు అందజేత

04 జనం సాక్షి కోటపల్లి చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ప్రభుత్వ విప్,చెన్నూరు ఎమ్మెల్యే,మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాల్క సుమన్ అన్న గారి …

ఆరవ రోజు రిలే నిరాహార దీక్షకు ముస్లిం మైనార్టీ సోదరుల సంఘీభావం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 03 : ఎర్రవల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మండల సాధన సమితి అధ్యక్షులు పి. రాగన్న, ఎర్రవల్లి …

పేద కుటుంబానికి పెద్ద ఆపద.

బెల్లంపల్లి, ఆగస్టు2, (జనంసాక్షి) పేద కుటుంబానికి పెద్ద ఆపద ఎదురైంది. మానవత్వం గల వ్యక్తులు తలో కొంత సాయం చేసి తమ ఆశల దీపాన్ని నిలబెట్టాలని ఆపేద …