Main

పంచాయితీరాజ్‌, అటవీ శాఖల మధ్య వార్‌

పరస్పర కేసులపై ప్రజల్లో తీవ్ర చర్చ ఇరు శాఖలను కట్టడి చేయడంలో మంత్రి విఫలం నిర్మల్‌,జూలై8( జనంసాక్షి): పంచాయితీరాజ్‌, అటవీ శాఖల మధ్య వార్‌ ఇప్పట్లో సద్దుమణిగే సూచనలు …

కెజిబివి పాఠశాల ఘటన బాధ్యుతలపై చర్య తీసుకోవాలి

నిర్మల్‌,జూలై7(ఆర్‌ఎన్‌ఎ): భైంసా కేజీబీవీ పాఠశాల నిర్వాహణను ప్రక్షాళన చేయాలని బిజెపి డిమాండ్‌ చేసింది. భైంసాలోని కేజీబీవీ పాఠశాలను సందర్శించి పురుగులతో కూడిన అన్నం తిని అస్వస్థత చెందారు. …

జిల్లాలో అరకొరగా పుస్తకాల సరఫరా

కుమరంభీం ఆసిఫాబాద్‌,జూలై7(జనంసాక్షి)): జిల్లాలో 1,127 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ప్రాథమిక 903, ప్రాథమికోన్నత 111, జిల్లా పరిషత్‌, మోడల్‌ స్కూల్స్‌, కస్తూర్బా గాంధీ, సాంఘిక, గిరిజన, మైనార్టీ …

అగ్గివిూద గుగ్గిలం అవుతున్న ఫారెస్ట్‌ అధికారులు

పంచాయితీ అధికారుల తీరుపై మండిపాటు మంత్రి ఇంద్రకరణ్‌కు విషయం చేరవేత పన్ను బకాయి పేరుతో తాళంతో బారున పడ్డ పరువు   నిర్మల్‌,జూలై7(జనం సాక్షి ): జిల్లాలో …

ఉపాద్యాయుల ను సస్పెండ్ చేయాలి

 సునారికారి రాజేష్         PDSU  జిల్లాఅధ్యక్షుడు కడం జూలై 06(జనం సాక్షి) మండలాల్లో ని మారుమూల గిరిజన గ్రామాలో ఉపాధ్యాయులు లేక ఉన్న ఉపాద్యాయులు …

సీసీ కెమెరాల ఏర్పాట్లపై అవగాహన కార్యక్రమం

ఖానాపురం జూలై 6జనం సాక్షి  మండలంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గించేందుకు గాను సిసి కెమెరాల ఏర్పాటుపై బుధరావు పేట గ్రామంలో అవగాహన సదస్సు …

ఈనెల 12న రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు సీత్ల పండుగ జరుపుకోవాలి.

బంజారా జాతి మన సంస్కృతి సంప్రదాయంను కాపాడుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆదిలాబాద్ జిల్లా లైవ్ అధ్యక్షుడు మహేందర్ జాధవ్ అన్నారు.బుధవారం రోజున విలేకరులతో మాట్లాడుతూ …

చించొలి ఈద్గాను సందర్శించిన మంత్రి అల్లోల

 నిర్మల్ బ్యూరో, జులై07,జనంసాక్షి,,,  నిర్మల్ జిల్లా కేంద్రంలోని చించొలి బి శివారు వద్ద ముస్లిం మైనారిటీ లకు కేటాయించిన ఈద్గా ను బుధవారం  రాష్ట్ర  మంత్రి వర్యులు  …

నిర్మల్ జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖానాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు ఏర్పాటుచేసిన టవర్ వర్షాలకు కృంగి కూలీ పోయింది,సమీపంలో ఇల్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ నగర్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు అధికారులు గత మూడు సంవత్సరాల క్రితం టవర్ …

నిర్మల్ జిల్లాలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఖానాపూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు ఏర్పాటుచేసిన టవర్ వర్షాలకు కృంగి కూలీ పోయింది,సమీపంలో ఇల్లు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.*

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ నగర్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇంటర్నెట్ సౌకర్యం కొరకు అధికారులు గత మూడు సంవత్సరాల క్రితం టవర్ …