Main

రెండు లారీలు ఢీకొని మంటలు చెలరేగి కాలిబుడిదైనవి. 

నేరడిగొండఆగస్టు1(జనంసాక్షి): మండలంలోని కుఫ్టీ గ్రామ సమీపంలోని 44నంబర్  నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు డీ కొన్న …

దూకుడు పెంచిన తెలంగాణ బిజెపి

చేరికల జాబితతో ఢల్లీికి వెళ్లిన ఈటెల, డికె అరుణ నేటినుంచి బండి సంగ్రామయాత్ర బాసర ట్రిపుల్‌ ఐటి సమస్యలను పట్టించుకోరా: బండి కరీంనగర్‌,అగస్టు1 జ‌నంసాక్షిః  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఢల్లీి …

బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం

ఆరుగురు విద్యార్థులకు పాజిటివ్‌ నిర్మల్‌,అగస్టు1 జ‌నంసాక్షిః బాసర ట్రిపుల్‌ ఐటీలో కరోనా కలకలం రేగింది. ఆరుగురు విద్యార్థులకు కోవిడ్‌ సోకింది. వారిని ఐసోలేషన్‌ లో ఉంచి చికిత్స …

బ్రతుకు దశ మారటానికి చదువు ముఖ్యం

జీ.ఎస్.ఆర్. ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రాజా రమేష్ మిత్రబృందం సహకారంతో, మంచిర్యాల జిల్లా కొటపల్లి మండలం లోని అన్నారం, లక్ష్మీపురం గవర్నమెంట్ స్కూల్లో స్ 150 మంది …

బాసర ట్రిపుల్‌ ఐటిలో ఇన్సూరెన్స్‌ కుంభకోణం

విద్యార్థి సంజయ్‌ కిరణ్‌ మృతితో వెలుగులోకి ప్రీమియం వసూలు చేసి వెనకేసుకున్న అధికారులు నిర్మల్‌,జూలై30(జనంసాక్షి): జిల్లాలోని బాసర ట్రిపుల్‌ ఐటీ యాజమాన్యం మరో నిర్వాకం బయటపడిరది. ఇన్సూరెన్స్‌ …

సాయం కోసం అన్నదాతల ఎదరుచూపు

పంటనష్టపోయిన చోట్ల కొత్త పంటలకు యత్నాలు మరీ దారుణంగా కౌలు రైతుల పరిస్థితి ఆదిలాబాద్‌,జూలై23(జనంసాక్షి): గత మూడేళ్లుగా పెద్దవాగు, ప్రాణహిత నది పరివాహాక ప్రాంతాల్లో వేలాది ఎకరాల …

మైఆనర్టీ గురుకులంలో లీకేజీలు

తోణ మరమ్మత్తులకు మంత్రి ఆదేశాలు నిర్మల్‌,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): జిల్లా కేంద్రంలోని మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సందర్శించారు. వర్షాలు, లీకేజీల వల్ల పాఠశాల …

అడవులను దెబ్బతీసే కుట్రలు

ఆదిలాబాద్‌,జూలై20(జ‌నంసాక్షి): అడవులను కూడా కార్పోరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి తోడసం భీంరావ్‌ ఆరోపించారు. గిరిజనులను అడవులకు దూరం చేసే …

నష్టపోయిన ప్రజలను ఆదుకుంటాం: ఎమ్మెల్యే

నిర్మల్‌,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): వరదలతో నష్టం వాటిల్లిన ప్రజలను ఆదుకుంటామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. పంటలు నష్టపోయిన వారికి అండగా ఉంటామని అన్నారు. ఇప్పటికే ఆమె గ్రామాల్లో అధికారులను …

ప్రజారోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,జూలై19(జనం సాక్షి): వర్షాకాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉమ్మడి జిల్లా వైద్‌ఆయధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి వరదలతో ప్రజలు మరింత అప్రమత్తంగా …