Main

రైతుబంధు పథకం పంపిణీలో నిర్లక్ష్యం

అనేక మందికి ఇంకా అందని సాయం ఆదిలాబాద్‌,జూలై 23(జ‌నంసాక్షి): రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు చొప్పున గత రెండు సీజన్లలో అందించింది. …

ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించండి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.  మరుగుదొడ్లు, తాగునీటి, …

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది: రమేశ్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి రమేష్‌ రాఠోడ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని, …

ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన

బయటకు రావడానకే జంకుతున్న జనం ఆదిలాబాద్‌,మే21(జ‌నంసాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది …

నకిలీ విత్తనాలపై కొరడా

అప్రమత్తం అయిన జిల్లా అధికార యంత్రాంగం విత్తన వికేత్రల సమాచారం సేకరణ రైతులకు విత్తనాలపై ముందస్తు అవగాహన ఆదిలాబాద్‌,మే20(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా జిల్లా …

ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల అమలులో తాత్సారం?

భూ పంపిణీ కోసం దళిత లబ్దిదారుల ఎదురుచూపు ఆదిలాబాద్‌,మే15(జ‌నంసాక్షి): వ్యవసాయ పరంగా ప్రోత్సహించేందుకు బ్యాంకులతో సంబంధం లేకుండా దళితబస్తీ కింద దళిత కుటుంబాల్లోని మహిళల పేరున వ్యవసాయ …

చివరి రోజు పరిషత్‌ ప్రచార ఉధృతం

అన్ని పార్టీల నేతలు ఉదయమే ప్రజలతో పలకరింపులు గ్రామాల్లో జోరుగా ర్యాలీలతో ముగింపు ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): చివరి రోజు కావడంతో శనివారం వివిధ పార్టీల నేతలు ఉదయమే ప్రచారాంలోకి …

కాసులు రాలుస్తున్న ఇసుక వ్యాపారం

ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం ఇదే అదనుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. మాఫియాను తలపించేలా ఖనిజ దోపిడీకి పాల్పడుతున్నారు. రేయింబవళ్లు ఇసుక …

అరుదైన వృక్షజాతులకు మళ్లీ జీవం

హరితహారం కోసం నర్సరీల్లో పెంపకం ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా అరుదైన అంతరించిపోతున్న  మొక్కలను అటవీ శాఖ అధికారులు నాటనున్నారు. ఇందుకోసం నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెపంకం …

అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలు

అడవి జంతువుల దాహార్తి తీర్చేలా చర్యలు ప్రణాళిక మేరకు నీటి సరఫరా నిజామాబాద్‌/ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రోజు రోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు …