Main

మంచిర్యాల జిల్లాలోవిషాదఘటన

పిడుగు పడి ఇద్దరు రైతులు మృతి  మంచిర్యాల: జిల్లాలోని కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు కోట …

గిరిజన ప్రాంతాల్లో వ్యాధులపై అప్రమత్తం

అప్రమత్తంగా ఉన్న ఆరోగ్యశాఖ ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28 (జనంసాక్షి):  వర్షాకాలం వానలకు తోడు సీజన్‌ మారడంతో అధికారులు గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరిపడా …

పొచ్చెర జలపాతంలో దూకి వృద్ద దంపతుల ఆత్మహత్య

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : బోథ్‌ మండలం పొచ్చెర జలపాతం వద్ద విషాదం నెలకొంది. పొచ్చెర జలపాతంలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని …

అడవిదొంగలపై ఆలస్యంగా చర్యలు 

ఇప్పటికే నష్టపోయిన సంపద ఎంతో? ఆదిలాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : అడవుల జిల్లా ఆదిలాబాద్‌ను అందిన కాడికి దోచుకున్నారు. అడవులను పూర్తిగా ధ్వంసం చేశారు. వన్యప్రాణులను ఇష్టం …

రైతుబంధు పథకం పంపిణీలో నిర్లక్ష్యం

అనేక మందికి ఇంకా అందని సాయం ఆదిలాబాద్‌,జూలై 23(జ‌నంసాక్షి): రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం ఎకరానికి రూ.4 వేలు చొప్పున గత రెండు సీజన్లలో అందించింది. …

ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించండి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.  మరుగుదొడ్లు, తాగునీటి, …

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుంది: రమేశ్‌ రాథోడ్‌

ఆదిలాబాద్‌,మే22(జ‌నంసాక్షి): కేంద్రంలో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థి రమేష్‌ రాఠోడ్‌ అన్నారు. ఎగ్జిట్‌ పోల్స్‌పై తమకు నమ్మకం లేదని, …

ఎండల తీవ్రతతో కూలీల ఆందోళన

బయటకు రావడానకే జంకుతున్న జనం ఆదిలాబాద్‌,మే21(జ‌నంసాక్షి):  ఎండల తీవ్రత విపరీతంగా ఉండడంతో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం తొమ్మిది గంటలకే వేడి విపరీతంగా పెరిగిపోతోంది. చాలామంది …

నకిలీ విత్తనాలపై కొరడా

అప్రమత్తం అయిన జిల్లా అధికార యంత్రాంగం విత్తన వికేత్రల సమాచారం సేకరణ రైతులకు విత్తనాలపై ముందస్తు అవగాహన ఆదిలాబాద్‌,మే20(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా జిల్లా …

ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల అమలులో తాత్సారం?

భూ పంపిణీ కోసం దళిత లబ్దిదారుల ఎదురుచూపు ఆదిలాబాద్‌,మే15(జ‌నంసాక్షి): వ్యవసాయ పరంగా ప్రోత్సహించేందుకు బ్యాంకులతో సంబంధం లేకుండా దళితబస్తీ కింద దళిత కుటుంబాల్లోని మహిళల పేరున వ్యవసాయ …