Main

మిషన్ కాకతీయ పరునులు ప్రారంభించిన మంత్రి జోగు రామన్న

చెరువులు గ్రామానికి తల్లి లాంటిదని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా జండాపూర్లో మిషన్ కాకతీయ పనులను తెలంగాణ రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు. …

అంధకారంలో ఆదిలాబాద్ డివిజన్

ఆదిలాబాద్ (జ‌నంసాక్షి) : ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ఆదిలాబాద్ డివిజన్ పూర్తిగా అంధకారంలో మునిగింది. …

సబ్ స్టేషన్‌లో ప్రమాదం

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్‌లో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ మీటర్లు, అయిల్ ఇంజిన్‌లు ఉన్న గోదాములో షార్ట్ సర్కూట్ కారణంగా …

మరుగుదొడ్లు లేకపోవటంపై న్యాయమూర్తుల అసంతృప్తి

అదిలాబాద్‌,మార్చి02(జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాలలో బాలురకు మూత్రశాలలు లేకపోవటంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అశోక్‌కుమార్‌ గుప్తా, రత్నం, వెంకటేశ్వర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం …

ప్రియురాలి ఇంటి ముందు ప్రియుడు గొడవ

ఆదిలాబాద్ :మందమర్రి మండలం  రామకృష్ణాపూర్‌లో యువతీయువకులు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించింది. దాంతో ఆ యువకుడు ప్రియురాలి ఇంటి ఎదుట గొడవకు దిగాడు. సాదారణంగా ప్రియుడి ఇంటి …

నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత, టీడీపీ కార్యకర్త మృతి

నల్గొండ, ఏప్రిల్ 6 : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. చిలుకూరు మండలం, పోలేనిగూడంలో గత అర్ధరాత్రి కాంగ్రెస్-టీడీపీ వర్గాల మధ్య …

25 లక్షల డిమాండ్‌ను అమలు చేయాలి : తెబొగకాసం

ఆదిలాబాద్‌, జనవరి24: ప్రమాదంలో చనిపోయినా, విధి నిర్వహణలో మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు యాజమాన్యం వెంటనే రూ.25 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ మ్యాచింగ్‌ గ్రాట్యూటీని చెల్లించకుండా …

వెల్లూరులో అగ్నిప్రమాదం

రూ.5లక్షల ఆస్తి నష్టం జెజ్జూరు: మండలంలోని వెల్లూరి గ్రామంలో చౌదరి గోపాల్‌కు చెందిన ఇల్లు బుధవారం తెల్లవారు జామున విద్యుదాఘాతానికి గురై దగ్థమయ్యింది. ఈ మంటల్లో వంద …

అక్బరుద్దీన్‌కు 22వరకు రిమాండుజిల్లా జైలుకు తరలింపు

అదిలాబాద్‌్‌, జనవరి 16 :వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీని విచారణ నిమిత్తం పోలీసు కస్టడీ నుంచి జ్యూడిషియల్‌ రిమాండుకు తరలిస్తూ బుధవారం ఉదయం …

ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు ఉద్యమిస్తాం

ఆదిలాబాద్‌, నవంబర్‌ 18: ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే విధంగా ఉద్యమాన్ని మలుస్తామని ఐకాస నేతలు అన్నారు. తెలంగాణను కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు ఆదివారం నాటికి …