Main

మంత్రి జోగు రామన్న నివాసం ముట్టడి

ఆదిలాబాద్‌: తెలంగాణ అటవీశాఖ మంత్రి జోగురామన్న నివాసాన్ని విద్యార్థి సంఘాల నేతలు ఈరోజు ముట్టడించారు. ఆదిలాబాద్‌లోని మంత్రి నివాసానికి చేరుకున్న విద్యార్థులు అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. …

ఆటో, టిప్పర్ ఢీ: ఆరుగురు దుర్మరణం

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా జైపూర్ – భీమారం సమీపంలోని మాంతమ్మ ఆలయం ఎదురుగా శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ఆటోను లారీ …

వంతెనపై నుండి బస్సు బోల్తా..ఒకరు మృతి..

ఆదిలాబాద్ : జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు వంతెన పై పడిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే జిల్లాలోని కాగజ్ …

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో నిలిచిన పత్తి కొనుగోళ్లు

హైదరాబాద్‌: ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో పత్తి కొనుగోలుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. పత్తికొనుగోళ్లు జరపబోమంటూ వ్యాపారులు మార్కెట్‌ కార్యదర్శికి లేఖ రాశారు. దీంతో సీసీఐ ద్వారా పత్తికొనుగోలు …

ఉరి వేసుకుంటుండగా.. వ్యక్తి ప్రాణాలు కాపాడిన కుక్క

ఆదిలాబాద్: జిల్లాలో ఓ శునకం వ్యక్తి ప్రాణాలను కాపాడింది. ఓ వ్యక్తి ఉరేసుకుంటుండగా చూసిన కుక్క.. పెద్దగా అరుపులు చేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు అతని ప్రాణాలను …

శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ పని వేళల్లో మార్పులు..

ఆదిలాబాద్:భానుడి భగభగకు బొగ్గు కార్మికులు విలవిలలాడిపోతుండడంతో శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ పని వేళలు మార్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మొదటి షిఫ్ట్. …

విద్యుత్ షాక్ తో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి

ఆదిలాబాద్, మే 12 :విద్యుత్ షాక్ తో కాంట్రాక్ట్ కార్మికుడి మృతి చెందాడు. విషాదకర ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లాలోని పామెల గ్రామంలో జరిగింది. పామెల వద్ద …

ఈతకెళ్లి ఇద్దరు చిన్నారుల గల్లంతు

ఆదిలాబాద్‌, మే 12: చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు గల్లంతయిన విషాద ఘటన జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం రాంపూర్‌లో చోటుచేసుకుంది. వేసవి సెలవులు కావడం, ఎండలు …

ఏసీబీ వలలో నీటి పారుదల శాఖ ఏవో

ఆదిలాబాద్:లంచం తీసుకుంటూ నీటిపారుదల శాఖ డివిజనల్ ఏవో అవినీతి నిరోధకశాఖ అధికారులకు పట్టుబడ్డాడు. ఏవో క్రాంతికుమార్ రూ. 52 వేలను లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హాండెడ్‌గా …

సైనిక నిమామక ర్యాలీ..

ఆదిలాబాద్: ఇందిరా ప్రియదర్శిని మైదానంలో సైనిక నియామక ర్యాలీని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రారంభించారు.