ఆదిలాబాద్

మా భూమిని కాపాడండి పాఠశాలను రక్షించండి.

పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ ఆరోగ్య రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని సెయింట్ మాక్స్ హైస్కూల్ ప్రహరీ గోడ కూల్చారని శనివారం పాఠశాల టీచర్స్, …

మంత్రి హరీష్ రావుకు గులాబీ పువ్వులతో ఘనస్వాగతం.

టిఆర్ఎస్ యువనాయకులు జావీద్ హుస్సేన్. తాండూరు సెప్టెంబర్ 10(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరులో పలు అబివృద్ది కార్యక్రమాల కు శంకుస్థాపన ప్రారంబోత్సవాలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆర్థిక శాఖ మంత్రి …

*గణేశుని నిమజ్జనోత్సవం సందర్భంగా ఉత్తర పూజలో పాల్గొన్న స్వర్ణకార సంఘ సభ్యులు *

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 10 (జనం సాక్షి) జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం శ్రీ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో గల గణేశుని నిమజ్జనోత్సవం …

సార్ నమస్కారములు.మనసు మీద రాసిన ఈ కవిత పరిశీలించ ప్రార్థన.

మనసు పదిలం కట్టుబాట్లు లేనిది తిన్ననైనది కానిది, చెప్పినమాట విననిది ఉన్నచోట ఉండనిది, అదుపాజ్ఞలలో పెట్టలేనిది జీవన రథాన్ని నడిపే మనసు. అదొక లోతు తెలియని అగాధం. …

స్వచ్ఛంద సేవా సంస్థ వెబ్ సైటు ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి

తిరుమలగిరి (సాగర్), సెప్టెంబరు 10( జనంసాక్షి): శనివారం హైదరాబాదు లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో రాష్ట్ర విద్యుత్త్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాగార్జున సాగర్ …

లడ్డు వేలంపాటలో 11 వెల116 రూపాయలకు

ధకించుకున్న ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు ఖానాపూర్ రూరల్ 9 సెప్టెంబర్ (జనం సాక్షి): తొమ్మిది రోజులు భక్తులచే పూజలు అందుకున్న గననాధునికి శుక్రవారం ఉత్తర పూజతో శోభయ …

తెరాస సీనియర్ నాయకుడు కిషన్ నాయక్ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరం.

తెరాస రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తం రావు. తాండూరు సెప్టెంబర్ 9(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలం జంటుపల్లి -పటేల్ చింత తండా తెరాస సీనియర్ నాయకుడు …

*పోతాయిపల్లి అడవిలో పిడుగు పడి 20 మేకలు మృతి

లింగంపేట్ 09 సెప్టెంబర్  (జనంసాక్షి)  లింగంపేట్ మండలంలోని పోతాయిపల్లి గ్రామంలో శుక్రవారం పిడుగు పడి 20 మేకలు మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు.గ్రామానికి చెందిన ఎర్రగొల్ల చిన్న రాములు …

బిజెపి ఎస్సీ మోర్చా మండల కమిటీ ఎన్నిక……

టేకుమట్ల.సెప్టెంబర్09(జనం సాక్షి)భారతీయ జనతా పార్టీ ఎస్పీ మోర్చా మండల అధ్యక్షుడిగా మండలంలోని వెల్లంపల్లి గ్రామానికి చెందిన మిట్టపల్లి రవీందర్ ను ఏకగ్రీవంగా నియమించినట్లు భారతీయ జనతా పార్టీ …

దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు. 1.50 కోట్లతో నిర్మించ తలపెట్టిన  పేషంట్ అటెండర్ …

తాజావార్తలు