ఆదిలాబాద్

పర్యాటక ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించాలి

ఆదిలాబాద్‌,జూలై15(జనంసాక్షి: ఉమ్మడి జిల్లాలో గుర్తించి అభివృద్ది చేయాల్సి ఉంది. దీంతో పర్యాక కేంద్రాల ద్వారా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరే అవకాశాల ఉన్నారు. …

అడవుల్లో మొక్కల పెంపకం

ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ వరద ఉధృతి తగ్గాక కార్యాచరణ ఆదిలాబాద్‌,జూలై15(జనంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో కనీసం 40 నుంచి 50 …

విద్యుత్ కార్యాలయం ముందు తర్లపాడ్ గ్రామస్థుల ధర్నా….

జిల్లా ఖానాపూర్ మండలంలో తర్లపాడ్ గ్రామంలో గత మూడు రోజుల నుండి విద్యుత్ లేక పోవడంతో ఇబ్బంది పడుతున్న గ్రామస్థులు… అధికారులు పట్టించుకోకపోవడంతో తర్లపాడ్ గ్రామస్థులు ఖానాపూర్ …

ముంపు ప్రాంతాల్లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పర్యటన

స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ముమ్మ‌రం చేయాలి…. అధికారుల‌కు మంత్రి ఆదేశం బ్యూరో,, జూలై 15:జనంసాక్షి,,,   భారీ వ‌ర్షాల  కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో శుక్రవారం   మంత్రి  ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి …

వర్షం కారణంగా కుప్పకూలిన ఇళ్ళు

ప్రభుత్వం నుండి సహాయం అందేలా కృషి చేస్తాం పల్సి సర్పంచ్ శ్రీరాముల కవితా రాజేష్ జనం సాక్షి  గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పల్సి, …

వర్షాల వల్ల ప్రజలకు నష్టాలు.

జనం సాక్షి మండల కేంద్రంలో భారీ వర్షాల కురుస్తున్న నేపథ్యంలో మలంగి గ్రామపంచాయతీ బారిక్రావు గూడ కి చెందిన  గెడాం లింగు ఇళ్లు కూలిపోయింది. ఉండడానికి ఇల్లు …

ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రజాజీవనం అస్తవ్యస్తం

కాంగ్రేస్ నాయకుల చేయూత ఫోన్ ద్వారా కాలనీ వాసులకు మాట్లాడిన డి.సి.సి అధ్యక్షులు రామారావు పటేల్ సూర్య మేజర్ న్యూస్; కుబీర్ మండలం సోనారి గ్రామంలో భారీ …

ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ప్రజాజీవనం అస్తవ్యస్తం

కాంగ్రేస్ నాయకుల చేయూత ఫోన్ ద్వారా కాలనీ వాసులకు మాట్లాడిన డి.సి.సి అధ్యక్షులు రామారావు పటేల్ కుబీర్ సూర్య మేజర్ న్యూస్; మండలం సోనారి గ్రామంలో భారీ …

వరద బాధితులకు అండగా భాజపా యువనేత

బ్యూరో, జూలై,,జనంసాక్షి,,,  గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ముంపు కు గురైన  కుటుంబాలకు కనీస ఆహార సామాగ్రి లేకపోవడం తో బిజిపి …

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

. (జనం సాక్షి) భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని దివ్యశ్రీ ఫౌండేషన్ చైర్మన్ ధరావత్ ప్రవీణ్ నాయక్ అన్నారు …