ఆదిలాబాద్

భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద

సామర్థ్యానికి మించి వచ్చి చేరుతున్న నీరు 17 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కడెం వద్దే మకాం వేసిన మంత్రి ఇంద్రకరణ్‌ కడెం ప్రాజెక్టు పరిస్థితిపై …

రెడ్ అలర్ట్ ప్రకటించిన కడెం ప్రాజెక్టు అధికారులు

  ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఉధృతి,వరద తీవ్రరూపం దాల్చడంతో వరదనీటితో ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో …

భయం గుప్పిట్లో కడం గ్రామ ప్రజలు

నిర్మల్ బ్యూరో జులై 13,జనంసాక్షి,,, :కడం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కి వచ్చి చేరుతున్న భారీ వరద ఏ క్షణంలోనైనా డ్యామ్ పై నుండి నీరు పారే …

అష్ట కష్టాల్లో కాలనీవాసులు

( జనం సాక్షి ) : మండల కేంద్రంలోని ముత్యంపేట్ జవహర్ నగర్ కాలనీవాసులు గత ఐదు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కాలనీవాసులు అష్ట కష్టాలు …

భారివర్షాలకు సంభవించిన నష్టం వివారాలను శాఖలవారిగా అందజేయాలి

సమీక్ష సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి   బ్యూరో, జులై12,జనంసాక్షి,,,    గత  ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  జిల్లా లో …

ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

_ పట్టణంలోని సుభాష్ నగర్,బుడగ జంగాల వాడ మరియు మస్కపూర్ గ్రామంలోని వర్షానికి ఇల్లులు కూలిపోతే మరియు వరద ముంపు ప్రాంతాలను *ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ …

కోయపోచగుడా ఆదివాసి గిరిజనులపై ఫారెస్టు అధికారులు దాడిని నిరసిస్తూ నిర్మల్ జిల్లా

పట్టణంలో NTR చౌక్లో CPI ML ప్రజపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య ఆధ్వర్యంలోఈరోజు ఆదివాసీ సంఘాలు ఇచ్చిన బంధు పిలుపుతో బాగంగా నిరసన కార్యక్రమన్నీ చేపట్టడం …

జిల్లాలో వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన

పరిస్థితిపై అధికారులతో కలసి పరిశీలన తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు నిర్మల్‌,జూలై11(జనం సాక్షి): జిల్లాలోని నిర్మల్‌ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి …

మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

* తాసిల్దార్ సుభాషిణి, జూలై 11(జనం సాక్షి )  మండలంలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ …

బోథ్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు సంబురాలు

(జనంసాక్షి)             ఆషాఢ మాసిన్ని పురస్కరించుకొని బోథ్ ఆర్య వైశ్య సంఘం మహిళ విభాగం ఆధ్వర్యంలో సోమవారం గోరింటాకు ( మెహెందీ  …