ఆదిలాబాద్

ప్రమాదకర వంతెనతెబారికేడ్ ఏర్పాటు

      (జనంసాక్షి)వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బోథ్ పట్టణంలో తడిసి ముద్దవడం జరిగింది. ఫలితంగా కొన్ని కాలనీలు జలమయం కావడం తో పాటు …

ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన.ఏజెన్సీ డి ఎంహెచ్ఓ మనోహర్.

(జనం సాక్షి) మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గురువారం ఏజెన్సీ డిఎంహెచ్ఓ కుడ్మేత మనోహర్ సందర్శించారు.ఆసుపత్రిలో ప్రసూతి రోగుల వివరాల పట్టిక సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు.అనంతరం మందుల …

మానవత్వం చాటుకున్న ఎంపిపి తులశ్రీనివాస్

(జనంసాక్షి)                                        …

వరద ముంపు ప్రదేశాలను పరిశీలించిన కలెక్టర్ సిక్తా పట్నాయక్

: జూలై 14( జనం సాక్షి) మండలంలోని మన్నూరు,  టాకి గూడా  గ్రామాలను గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్  పర్యటించివారి సమస్యలనుఅడిగితెలుసుకున్నారు  గతవారం రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకుతోషంగ్రామ …

వరద బాధితులకు తనవంతు సహాయం చేసిన పీఏసీఎస్ చై

జనంసాక్షి న్యూస్ ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.వరదనీరు పంటపొలాల ఇండ్లలో నిరుచేరి పల్లెలన్ని తడిసి ముద్దయ్యాయి.రాకపోకలు నిలిచిపోవడం వలన నెరడిగొండ …

కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు

భారీగా వచ్చి చేరినచెత్తా చెదారం ఇన్‌ఫ్లో తగ్గిందని వెల్లడిరచిన అధికారులు ప్రాజెక్టు వద్దే పర్యవేక్షణలో అధికారులు నిర్మల్‌,జూలై14(జనం సాక్షి): కడెం ప్రాజెక్టుకు ముప్పు తప్పింది. వరద ప్రవాహం …

దహెగామ్‌ సహాయక చర్యల్లో విషాదం

వరదలో కొట్టుకు పోయిన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి ఆసిఫాబాద్‌,జూలై14(జనం సాక్షి): కొమురం భీం జిల్లా దహేగాంలో విషాదం చోటుచేసుకుంది. వరద సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వచ్చి …

రాగం పేట గ్రామంలో ఇంటింటి సర్వే

ఖానాపురం జూలై 13జనం సాక్షి బుధరావుపేట ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో బుధవారంరాగంపేట గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహించారు . అందులో భాగంగా ఎక్కువగా కీళ్ల నొప్పులు మరియు …

తప్పిన ముప్పు

కడెం ప్రాజెక్టు కు తగ్గిన వరద ఉధృతి ఊపిరి పీల్చుకున్న అధికారులు, ప్రజలు *డ్యాంను కాపాడేందుకు మానవ ప్రయత్నాలన్నీ చేసాం ప్రస్తుతానికి డ్యాం సేఫ్ జోన్ లో …

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

ఎన్ ఐ సయ్యద్ ఇమ్రాన్. జనం సాక్షి ఉట్నూర్ RC. అదిలాబాద్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇటి వల్ల కురుస్తున్న భారీ వర్షాల వల్ల …