ఆదిలాబాద్

భారీ వర్షానికి వేలాది ఎకరాల్లో పత్తి పంట నష్టం.

జనంసాక్షి న్యూస్ : రాష్ట్ర వ్యాప్తంగా నాల్గు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో నెరడిగొండ మండలంలోని వాగులు వంకలు పొంగిపొర్లుతు …

అత్యధిక వర్షపాతం మండలం గా లోకేశ్వరం

(జనం సాక్షి)శుక్రవారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున శనివారం ఉదయం నుండి సాయంత్రం వరకు ఏకధాటిగా వర్షాలు కురియడంతో చెరువులు ,కుంటలు , వాగులు సైతం …

రగులుతున్న గిరిజనులు

దండేపల్లి మండలం కోయపోష గూడెంలో గత నాలుగు రోజుల నుండి పోడు భూముల వ్యవహారంలో ఫారెస్ట్ అధికారులకు గిరిజను ల మధ్య గొడవలు రగులుతూనే ఉన్నాయి గిరిజనులు …

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ 74వ ఆవిర్భావ దినోత్సవం

 స్థానిక వివేకానంద చౌరస్తాలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఏబీవీపీ 1949 జూలై 9న ఢిల్లీ యూనివర్సిటీలో కేవలం 12 మందితో ప్రారంభించి నేడు కొన్ని లక్షల సభ్యత్వంతో …

భారీ వర్షాల దృష్ట్యా పోలీస్ యంత్రాంగం అప్ర‌మ‌త్తం

జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా  ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి* నిర్మల్ జిల్లా ఎస్పీ .సిహెచ్.ప్రవీణ్ కుమార్   బ్యూరో, జూలై 09,,జనంసాక్షి,,,   నిర్మల్ …

ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కేంద్రంలో ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు శ్రీ సరస్వతి శిశు …

బ్రిడ్జ్ లేక వాగుదాటే కష్టాలు ప్రయాణికులకు తప్పడంలేదు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: కుంటాల జలపాతాన్నీ వెళ్లే రహదారి రోడ్డుపై బ్రిడ్జి నిర్మాణానికి మా వంతు సంబంధిత ఎమ్మెల్యే మంత్రుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకళ్లి ప్రయాణికుల …

పల్లె ప్రగతి పనులను పరిశీలించిన ఎంపీఓ,డిపిఓలు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: పల్లె ప్రగతిలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా మండలంలోని వాగ్దరి గ్రామంలో పలు పనులను సిగ్రిగేషన్ షెడ్ తోపాటు అంగన్వాడీ కేంద్రంలో సందర్శించి శుక్రవారం …

డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని ఘనంగా నిర్వహించారు.

జనంసాక్షి న్యూస్ నెరడిగొండ: కాంగ్రెస్ పార్టీతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు ఆడే గజేందర్ అన్నారు.శుక్రవారం రోజున జన హృదయనేత ఉమ్మడి రాష్ట్ర …

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఎస్ఐ బాలు నాయక్ మునగాల, జూలై 08(జనంసాక్షి): మునగాల మండలంలో వర్షాలు విపరీతంగా కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్ఐ బాలు …