ఆదిలాబాద్

ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సిపిఐ

పినపాక నియోజకవర్గం జులై 13 ( జనం సాక్షి):వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో మణుగూరు మండలంలోని …

భారీ వరద పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి:

జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ జనంసాక్షి, మంథని: పెద్దపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టుల వద్దకు వస్తున్న భారీ వరద పట్ల …

లోతట్టు ప్రాంతాలను పర్యటించి టిఆర్ఎస్ నాయకులు.

జనంసాక్షి న్యూస్ నేరడిగొండ: వర్షాలు తగ్గే వరకు అత్యవసరం తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలకు అనిల్ జాధవ్ అన్నారు.ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు …

పూర్తిస్థాయికి చేరుకున్న గడ్డెన్న వాగు

గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నిర్మల్‌,జూలై13(ఆర్‌ఎన్‌ఎ): భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తివేసి 55,000 క్యూసెక్కుల …

భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద

సామర్థ్యానికి మించి వచ్చి చేరుతున్న నీరు 17 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కడెం వద్దే మకాం వేసిన మంత్రి ఇంద్రకరణ్‌ కడెం ప్రాజెక్టు పరిస్థితిపై …

రెడ్ అలర్ట్ ప్రకటించిన కడెం ప్రాజెక్టు అధికారులు

  ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు గత ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద ఉధృతి,వరద తీవ్రరూపం దాల్చడంతో వరదనీటితో ప్రాజెక్ట్ ప్రమాద స్థాయిలో …

భయం గుప్పిట్లో కడం గ్రామ ప్రజలు

నిర్మల్ బ్యూరో జులై 13,జనంసాక్షి,,, :కడం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ కి వచ్చి చేరుతున్న భారీ వరద ఏ క్షణంలోనైనా డ్యామ్ పై నుండి నీరు పారే …

అష్ట కష్టాల్లో కాలనీవాసులు

( జనం సాక్షి ) : మండల కేంద్రంలోని ముత్యంపేట్ జవహర్ నగర్ కాలనీవాసులు గత ఐదు రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి కాలనీవాసులు అష్ట కష్టాలు …

భారివర్షాలకు సంభవించిన నష్టం వివారాలను శాఖలవారిగా అందజేయాలి

సమీక్ష సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి   బ్యూరో, జులై12,జనంసాక్షి,,,    గత  ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు  జిల్లా లో …

ముంపు ప్రాంతాలను సందర్శించిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్

_ పట్టణంలోని సుభాష్ నగర్,బుడగ జంగాల వాడ మరియు మస్కపూర్ గ్రామంలోని వర్షానికి ఇల్లులు కూలిపోతే మరియు వరద ముంపు ప్రాంతాలను *ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ …